26.6 C
Hyderabad
Monday, August 3, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Education

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలను  మంగళవారం బోర్డు విడుదల చేసింది. ఈఫలితాల్లో 93.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను వెబ్...

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను  మంగళవారం బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు తాము సాధించిన స్కోరును మధ్యాహ్నం 12గంటల తర్వాత ...

అగ్రీకల్చర్ , ఇంజనీరింగ్ లో ఎస్ఆర్ కు ర్యాంకులే ర్యాంకులు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:   తెలంగాణ ఎప్ సెట్ 2025  ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఆర్ విద్యార్ధులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ  మార్కులు సాధించారని తెలంగాణ, ఆంద్ర డిజియం గోవర్ధన్ రెడ్డి అన్నారు. అదివారం వెలువడిన ఎప్ సెట్...

తొలి ప్రయత్నంలోనే ఎప్ సెట్ లో ర్యాంకులు సాధించిన కాకతీయ విద్యార్థులు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:   తెలంగాణ ఎప్ సెట్ 2025 ఫలితాలలో  నిజామాబాద్ కాకతీయ విద్యార్ధులు తొలి ప్రయత్నంలో అత్యుత్తమంగా రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారని కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు....

ఎప్ సెట్ 2025  ఫలితాలలో వెక్టార్ కు ర్యాంకుల పంట

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ  ఎప్ సెట్ 2025 ఫలితాలలో నిజామాబాద్  వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. వెక్టార్ కు చెందిన శ్రీ వర్షిణి అగ్రికల్చర్ లో 1316 ర్యాంకు, ఇంజనీరింగ్...

ఇంజనీరింగ్ లో 319 ర్యాంక్ సాదించిన నారాయణ కాలేజీ విద్యార్థి రియా

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎప్ సెట్ -2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి  పంచమహల్కర్ రియా 319 ర్యాంకు సాధించి జిల్లాలో  మొదటి స్థానంలో  నిలవడం అనేది  జిల్లా కి గర్వకారణం...

ఎప్ సెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఎప్ సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగం ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం విడుదల చేశారు. ఏప్రిల్ 29,30, తేదీల్లో...

నీట్ ప్రశాంతం

  . . . 100 మంది విద్యార్థులు గైర్హజరు . . . బోధన్ లో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని అనుమతి నిరాకరణ . . . పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ  నిజామాబాద్,...

పదో తరగతి స్టేట్ టాపర్ ని సన్మానించిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 596 మార్కుల సాధించిన స్టేట్ టాపర్ గా నిలిచిన కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థిని ఎస్.కృతి ని   అర్బన్ శాసనసభ్యులు ధన్...

ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి

  . . . ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు లో జిల్లా జడ్జి భరత లక్ష్మి  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి... విద్యార్థినీలు తాము నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ఆలోచించి అడుగులు వేయాలని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip