వెబ్ న్యూస్, బతుకమ్మ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫలితాలను మంగళవారం బోర్డు విడుదల చేసింది. ఈఫలితాల్లో 93.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను వెబ్...
వెబ్ న్యూస్, బతుకమ్మ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను మంగళవారం బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు తాము సాధించిన స్కోరును మధ్యాహ్నం 12గంటల తర్వాత ...
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
తెలంగాణ ఎప్ సెట్ 2025 ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఆర్ విద్యార్ధులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలంగాణ, ఆంద్ర డిజియం గోవర్ధన్ రెడ్డి అన్నారు. అదివారం వెలువడిన ఎప్ సెట్...
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
తెలంగాణ ఎప్ సెట్ 2025 ఫలితాలలో నిజామాబాద్ కాకతీయ విద్యార్ధులు తొలి ప్రయత్నంలో అత్యుత్తమంగా రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించారని కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు....
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
తెలంగాణ ఎప్ సెట్ 2025 ఫలితాలలో నిజామాబాద్ వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. వెక్టార్ కు చెందిన శ్రీ వర్షిణి అగ్రికల్చర్ లో 1316 ర్యాంకు, ఇంజనీరింగ్...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
ఎప్ సెట్ -2025 ఫలితాలలో నారాయణ జూనియర్ కాలేజ్ నిజామాబాద్ విద్యార్థి పంచమహల్కర్ రియా 319 ర్యాంకు సాధించి జిల్లాలో మొదటి స్థానంలో నిలవడం అనేది జిల్లా కి గర్వకారణం...
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఎప్ సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగం ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం విడుదల చేశారు. ఏప్రిల్ 29,30, తేదీల్లో...
. . . 100 మంది విద్యార్థులు గైర్హజరు
. . . బోధన్ లో ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని అనుమతి నిరాకరణ
. . . పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన సీపీ
నిజామాబాద్,...
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 596 మార్కుల సాధించిన స్టేట్ టాపర్ గా నిలిచిన కాకతీయ ఒలంపియాడ్ పాఠశాల విద్యార్థిని ఎస్.కృతి ని అర్బన్ శాసనసభ్యులు ధన్...
. . . ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు లో జిల్లా జడ్జి భరత లక్ష్మి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి... విద్యార్థినీలు తాము నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ఆలోచించి అడుగులు వేయాలని...