26.6 C
Hyderabad
Monday, August 3, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Education

మరమ్మత్తు పనులను 12 లోపు పూర్తి చేయాలి

. . . నవోదయ విద్యాలయం తరగతులకు ఆటంకాలు ఉండొద్దు . . . అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  నిజామాబాద్, బతుకమ్మ: తాత్కాలిక భవనాలలో కొనసాగుతున్న మరమ్మతు పనులను శరవేగంగా జరిపించాలని, నవోధయ...

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు....

అట్టహాసంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

వేల్పూర్, బతుకమ్మ తాము పదవ తరగతి చదివి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా 1999-2000 విద్యా సంవత్సరం కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ కార్యక్రమంను అట్టహాసంగా నిర్వహించుకొన్నారు. మండలంలోని...

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ను స్వాగతిస్తున్నాం

  . . . బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనను స్వాగతిస్తూ అదే విధంగా కేంద్రం బీసీ కులగణన కు సుముఖత వ్యక్తం...

ఆద్యకళను పరిరక్షించుకోవాలి

  . . . తెరవే రెండవ జిల్లా మహ సభలో వక్తలు  కామారెడ్డి, బతుకమ్మ: ఆద్యకళను పరిరక్షించుకోవాలని తెలంగాణ రచయితల వేదిక అభిప్రాయ పడింది. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా...

మున్నూరు కాపు కులస్తులు  విద్యారంగం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

  . . . బీజేపీ ఎంపీ  డా. లక్ష్మణ్  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: మున్నూరు కాపు కులస్తులు కేవలం వ్యవసాయం, రాజకీయ రంగంలోనే రాణించడమే కాకుండా, విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని బిజెపి ఓబీసీ...

ఎస్ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలకు ఆటానమస్  హోదా

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎస్ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలకు ఆటానామస్ హోదా లభించిందని కళాశాల చైర్మన్ మారయ్య గౌడ్ తెలిపారు. 2025- 26 విద్యా సంవత్సరం నుంచి కళాశాలకు...

ఈ విద్యా సంవత్సరం నుంచి నవోదయ తరగతులు ప్రారంభం

నిజామాబాద్  ఎంపీ అరవింద్ చొరవతో  నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలో రెండు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నిజామాబాద్...

పాలిసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 13వ తేదీన జరిగిన పరీక్షకు 98, 858 మంది విద్యార్థులు హాజరయ్యారు.  పాలిసెట్ ఫలితాలను సీటీఈ, ఎస్బీటెట్ చైర్...

హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధ పోరాటాలు జరుగాలి

  . . .  హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘునాథ్  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాజ్యంగంలో మూల సూత్రమైన లౌకికవాదానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హయంలో ముప్పు ఏర్పడింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip