25.4 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Business

రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి

  . . . గడువులోపు సీఎంఆర్ ను ఎఫ్ సిఐకి అప్పగిస్తాం . . . కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు రాజేందర్ ప్రసాద్ కామారెడ్డి, బతుకమ్మ : రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక...

ఏర్గట్ల లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా తుపాకుల శ్రీనివాస్ గౌడ్

  బతుకమ్మ, ఏర్గట్ల : ఎర్గట్ల మండలం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గంను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం లయన్స్ క్లబ్ శాఖ ను  గవర్నర్ అమర్నాథ్ రావు అధ్వర్యంలో అధ్యక్షునిగా తుపాకుల శ్రీనివాస్ గౌడ్ ను,...

ఎస్ బీఐ క్యూ2 ఫలితాల్లో లాభం రూ.20,160 కోట్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో (Q2 RESULTS) రూ.20,160...

రికార్డు సృష్టించిన బంగారం ధర

హైదరాబాద్, బతుకమ్మ :  బంగారం ధర రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తోంది. హైదరాబాదులో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ .1,23,420 కు చేరుకుంది. 22 క్యారెట్ల...

జొమాటోలో ’హెల్తీ మోడ్‘ ప్రారంభం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో హెల్తీ మోడ్ ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ని మొదటగా గురుగ్రామ్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ   మోడ్ లో...

ఐఫోన్ 17 వేరియంట్ కోసం తన్నుకున్నారు

వెబ్ న్యూస్,బతుకమ్మ :  యాపిల్ ఐఫోన్  సేల్స్ శుక్రవారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభమయ్యాయి. డిల్లీ, ముంబైలలో యాపిల్ స్టోర్ వద్ద ఉదయం నుంచి కొత్త ఐఫోన్ 17 వేరియంట్ లను కొనుగోలు...

జీఎస్టీలో రెండు శ్లాబులకు ఆమోదం

వెబ్ న్యూస్, బతుకమ్మ : జీఎస్టీలో రెండుశ్లాబుల ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 శ్లాబులు ఉండగా వాటిని రెండు కు కుదిస్తూ (5%, 18 %) ఇటీవల కేంద్ర...

అనిల్ అంబానీ కంపెనీలో ఈడీ సోదాలు 

వెబ్ న్యూస్, బతుకమ్మ:  ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది.  ఢిల్లీ ముంబై  లల్లో  కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా...

15న ఇండియాలో టెస్లా షోరూం ప్రారంభం

ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో.. పోస్టర్ విడుదల చేసిన కంపెనీ వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లా ఇండియాలో తన షోరూంను ఈనెల 15న ప్రారంభించనుంది. తన మొదటి...

పోన్ ట్యాఫింగ్ కేసు సిబిఐకి అప్పగించేలా న్యాయస్థానం ను అశ్రయించి ప్రభుత్వంపై ఓత్తిడి తెస్తాం

. . . జాతీయ పసుపు బోర్డు జిల్లాకు కేంద్రం ఇచ్చిన బహుమతి    . . . సీఎం రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip