📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24796 POSTS
0 COMMENTS

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

బతుకమ్మ, ఏర్గట్ల:  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వడం కుదరని  చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏర్గట్ల మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో...

అమరుల స్పూ ర్తి తో విద్యారంగ సమస్యల పై పోరాటాలు చేయాలి

- విద్యార్థి పోరాటాల గొంతుక పిడిఎస్యు - పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి. సంఘం బతుకమ్మ, బోధన్ : విద్యార్థుల సమస్యల పై ప్రభుత్వాలతో పోరాడిన అమరుల స్ఫూర్తి తో పోరాటాలు చేసిన పి...

అనాథ బాలల కోసం భవిష్యజ్యోతి ట్రస్ట్ ఏర్పాటు అభినందనీయం

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దాతలు తోడ్పాటును అందించాలని పిలుపు పాల్గొన్న జిల్లా జడ్జి, సీ.పీ, బెటాలియన్ కమాండెంట్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల...

ముస్లింల భారీ ర్యాలీ విజయవంతం

బతుకమ్మ: బిచ్కుంద : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై యతి నర్సింగానంద్ వ్యాఖ్య‌ల‌కు వ్య‌తిరేకంగా ముస్లింలు శనివారం ఉదయం శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువకులు, ప్రజలు మాట్లాడుతూ అన్ని మతాల వారు...

సిబ్బంది నిర్లక్ష్యం.. సొంతగా చికిత్స చేసుకున్న పేషెంట్

బతుకమ్మ,బాల్కొండ:  ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో ఏర్పాట్లు చేసి ఆస్పత్రులను ఏర్పాటు చేసి వచ్చే రోగులను చూడాలని వైద్యులను, కిందిస్థాయి సిబ్బందిని సైతం నియమించింది. కానీ బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ...

 రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ కి రోజులు దగ్గర పడ్డాయి

బతుకమ్మ, వేల్పూర్: రైతులతో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.  ఈ సీజన్ లో రైతు భరోసా ఇవ్వలేమని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...

హోటల్స్ లలో పుడ్ సేప్టీ అధికారుల తనిఖీలు

. . . బిర్యానీలో రంగుల వాడకంపై పిర్యాదులు . . . జిల్లా కేంద్రంలోని ప్రముఖ హోటల్ లలో సోదాలు  నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్టార్ హోటళ్లతో పాటు ప్రముఖ హోటల్...

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో శనివారం ఇందల్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకర సంగం ఆధ్వర్యంలో...

నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు

. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రాష్ర్ట ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29న సడలించాలని నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని...

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సీపీ కల్మేశ్వర్ సిబ్బందికి సూచించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip