📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

8న ట్రస్మా నూతన కార్యవర్గ ప్రమాణం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ట్రస్మా నూతన కార్యవర్గం ఈనెల 8వ తేదీన ప్రమాణం చేయనుందని జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు....

స్కూల్ కు వెళ్దామంటే బస్సు ఆపడం లేదు

లింగంపేట్, బతుకమ్మ: స్కూల్ వెళ్లేందుకు బస్సు లేక ఇబ్బందులు పడుతున్నామని  మండలంలోని గాంధీనగర్ గ్రామ చిన్నారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు బస్ స్టాప్ లో...

ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యం

. టీఎన్జీవోస్ నూతన అధ్యక్షుడు నాశెట్టి సుమన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: ఉద్యోగుల శ్రేయస్సే తమ లక్ష్యమని టీఎన్జీవోస్ జిల్లా నూతన అధ్యక్షుడు నాశెట్టి సుమన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్...

కాల్ మనీ వేధింపులకు తండ్రీకూతురు బలి..?

. గోదావరిలో దూకిన కుటుంబం  . తండ్రి, కూతురు గల్లంతు . ఒకరిని కాపాడిన జాలర్లు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఓ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అందులో తండ్రి, కుతురు...

 నిజామాబాద్ డిఇఓగా బాధ్యతలు స్వీకరించిన అశోక్

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి  అశోక్  భాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ కార్యాలయంలో అశోక్ బుదవారం ఉదయం దుర్గా ప్రసాద్  నుంచి భాధ్యతలను తీసుకున్నారు. అసీపాబాద్ నుంచి నిజామాబాద్...

గుడ్డు బాధితుడి ఆత్మహత్యాయత్నం

 గోదావరిలోకి దూకేందుకు యత్నం అధిక వడ్డీ  పేరుతో హవాలా దందాలో పెట్టుబడులు  విచారణ జరుపుతున్న హైదరాబాద్ పోలీసులు  కేసును పక్కదారి పట్టించేందుకే మిస్సింగ్ కేసులు  ఐపీ పెట్టేందుకు ప్రయత్నాలు  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ...

సేవ చేసే అవకాశం ఇవ్వండి

- పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ బతుకమ్మ,ఆర్మూర్ :  పట్టభద్రులు తనకు ఓట్లు వేసి గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మధనం గంగాధర్ చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని...

సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అదనం 

ఆరబెట్టిన ధాన్యంలో 17 శాతం తేమ ఉండాలి ఏ గ్రేడ్ దొడ్డు, సన్న ధాన్యం ధర రూ. 2,320 జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్  భీమ్ గల్, బతుకమ్మ : ఈ యేడు ప్రభుత్వం...

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ జుక్కల్, బతుకమ్మ :- ఆరుగళం కస్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం గత 20రోజుల క్రితం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాలన్నీ పేరుకు...

రాష్ట్ర చరిత్రలో కులగణన చేయడం హర్షణీయం 

 మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  రేపటి నుంచి కులగనన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడానికి స్వాగతిస్తున్నామని, రాష్ట్ర చరిత్రలోనే  కుల గణన సువర్ణ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip