📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

నేటి నుంచే ఇంటింటి కుటుంబ సర్వే

నిజామాబాద్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విద్యా ఉపాధి కుల వివరాల సేకరణకై ఈ నెల 6 నుంచి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అధికారులు ఏర్పాటు...

నిర్దిష్టమైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తీసుకురావాలి

కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ కామారెడ్డి, బతుకమ్మ : నిర్దిష్టమైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. మంగళవారం  రాజంపేట, లింగంపల్లి, కామారెడ్డి మండలాల్లోని...

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి

కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలి టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని టీయూసీఐ జిల్లా...

పకడ్బందీగా ఇంటింటి సర్వే చేపట్టాలి

బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి  బాన్సువాడ , బతుకమ్మ : ఇంటింటి సర్వేను ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో...

టీఎస్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ దుర్గప్రసాద్ కు వీడ్కోలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డీఈఓ దుర్గప్రసాద్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా టీఎస్ యూటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా...

విద్యార్థులకు అల్పాహారం అందజేత

బతుకమ్మ,మోర్తాడ్: అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ జన్మదినము సందర్బంగా యువ క్రికెటర్ గురిజాల నర్సారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించారు. మోర్తాడ్ మండలం శేట్...

నిలకడగా ఎస్ ఆర్ ఎస్ పి నీటిమట్టం

బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 5004 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా 5004 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ...

అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి

భారతీయ విద్యార్థి మోర్చ  రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్  కామారెడ్డి, బతుకమ్మ :  అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ  రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ డిమాండ్ చేశారు....

కొనుగోలు కేంద్రాల పరిశీలన

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని బొల్లక్ పల్లి గ్రామంలో మంగళవారం  జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు...

విద్యార్థు లకు డ్రెస్సులు, బ్యాగులు, పుస్తకాలు అందజేత

బతుకమ్మ,ఏర్గట్ల: గుమ్మి ర్యాల గ్రామంలో మంగళవారం  స్థానిక ప్రాథమిక పాఠశాలలో ముక్కెర దేవన్న యాదవ్   తల్లి మరణించడం జరిగింది. ఆయన తల్లి ముక్కెర గౌరమ్మ వర్ధంతి సందర్భంగా  స్థానిక పాఠశాల విద్యార్థులకు, అంగన్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip