25.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

సైన్స్ ఫేర్ లో కాకతీయ విద్యార్థుల ప్రతిభ

 జిల్లాలో ఫస్ట్ ప్లేస్  నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన  సైన్స్ ఫేర్ లో కాకతీయ  హైస్కూల్ కు చెందిన విద్యార్థులు  జిల్లాలో మొదటి స్థానంలో...

రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు రెంజర్ల విద్యార్థులు ఎంపిక

బతుకమ్మ, ముప్కల్: జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో 410 జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో ముక్కాల మండలం రెంజర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు...

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బతుకమ్మ,మోర్తాడ్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వామని, పేదలకు సంక్షేమం అందించడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో మండల...

సైన్స్, ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్స్ భవిష్యత్ తరాలకు పునాది 

అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ :  సైన్స్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్స్ భవిష్యత్ తరాలకు పునాదులు లాంటివని జిల్లా అడిషనల్ కలెక్టర్కిరణ్ కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో...

పీసీసీ మహేష్ గౌడ్‌ను కలిసిన నాయకులు

నందిపేట్, బతుకమ్మ : ఆయిలాపూర్ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, తొండకూర్ దశగౌడ్ గ్రామాల  అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ను కలిశారు....

విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలి

జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ ఆదేశించారు. జిల్లాలోని డిచ్పల్లి ప్రభుత్వ...

పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా...

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు కృపాల్ సింగ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్ ఇస్తూ రెగ్యులర్ చేయాలని పీఆర్టయూ తెలంగాణ  జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్...

హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

దోమకొండ, బతుకమ్మ : ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకుని హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మించాలని దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా దోమకొండలో శనివారం వై.ఆర్.జీ కేర్...

బీఆర్ఎస్ నాయకుల అరెస్టు 

బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురుకులాలను సందర్శించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip