27.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

బాధిత కుటుంబాలకు పరామర్శ

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని సావెల్ గ్రామానికి చెందిన రాజారపు రాజన్న, వెల్కటూ ర్ గ్రామానికి చెందిన కోటల పెద్ద గంగారం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ...

యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ యాదవ సంఘం ఆధ్వర్యంలో శనివారం బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. గ్రామంలో గల మల్లన్న గుడికి నిధులు మంజూరు చేసినందుకుగాను సునిల్...

నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

మంత్రి జూపల్లి కృష్ణా రావు లింగపేట, బతుకమ్మ : లింగంపేటలోని నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా...

ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాల బహిరంగ వేలం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈనెల 11న వివిధ ఎక్సైజ్  కేసులలో పట్టుబడిన ద్వి చక్రవాహనాలను బహిరంగంగా వేలం వేస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్...

పడకేసిన పల్లె ప్రకృతి వనాలు

 ఏదో మొక్కలు నాటమా.. వదిలేశామా?..  ఆహ్లాదం ఎక్కడ..?  ప్రజా ధనం వృధా పట్టించుకోని అధికారులు రుద్రూర్, బతుకమ్మ  : ఏదో మొక్కలు నాటామా.. వదిలేశామా.. అన్నట్లుగా మండలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు...

ఆర్మూర్ మంగళం శ్రీనుగా పైడి రాకేష్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారి బతుకమ్మ, నిజామాబాద్ సిటీ :   ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంగళం శ్రీనులాంటి వాడని కేంద్రమాజీ మంత్రి వేణుగోపాల్ చారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ...

‘యంగ్ ఇండియా’ భవన నిర్మాణానికి శంకుస్థాపన

జుక్కల్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రంలో రూ.305 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట...

నేర రహిత సమాజం కోసం కృషి చేద్దాం

. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: సమాజంలో అవినీతి అనే విషవృక్షాన్ని పెకిలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్...

కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి పట్టణంలోని కేజీబీవీని ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు....

గోదావరిలో దూకి ఆత్మహత్య?

బాసర, బతుకమ్మ: గోదావరి బ్రిడ్జి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. బ్రిడ్జిపై బైక్(టీఎస్ 18 హెచ్ 5695), చెప్పులు వదిలిన వ్యక్తి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది.

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip