29.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

మేధాపాట్కర్ హైదరాబాద్ కు ఎందుకొచ్చారు..?

హైదరాబాద్, బతుకమ్మ: సామాజిక ఉద్యమకారిణి, నర్మదా బచావ్ ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. మూసీ సుందరీకరణ పనులను అడ్డుకునేందుకు ఆమె వచ్చారనే చర్చ ప్రారంభం కావడంతో పోలీసులు...

 నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

. . . మరికోద్ధి సేపట్లో ఎమ్మెల్సీ ఓట్ల లేక్కింపు . . .  ఎర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం  కరీం నగర్, బతుకమ్మ: కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ స్థానాల ఎన్నికల ఫలితాలు మరికోద్ధి...

రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొన్నా బైకర్‌

కేరళ - తమిళనాడు సరిహద్దులో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : రోడ్డు దాటుతున్న చిరుతను బైకర్‌ ఢీకొన్నాడు. ఈఘటన కేరళ - తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై వేగంగా...

చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్

  . . . ఇద్ధరు మావోలు మృతి చత్తీస్ గఢ్ , బతుకమ్మ :   ఛత్తీస్‎గఢ్‎లోని సుక్మా జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు...

వారిద్దరూ రాజీకొచ్చారు

ముంబయి, బతుకమ్మ: ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకుని కోర్టుకెక్కిన ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కవి, సినీ పాటల రచయిత జావెద్ అఖ్తర్ రాజీకొచ్చారు. తమ కేసులను ఉప సంహరించుకుంటున్నట్లు...

ఆకాశంలో ప్లానెట్ పరేడ్ కనువిందు

వెబ్ న్యూస్,బతుకమ్మ : ఆకాశంలో శుక్రవారం ఒకే వరుసలో ఏడుగ్రహాలు వచ్చి కనువిందు చేశాయి. ప్లానెట్ పరేడ్ ఆవిష్కృతమైంది. బుధుడు, శుక్రుడు, గురుడు,అంగారకుడు, శని, నెఫ్ట్యూన్, యురేనస్ గ్రహాలను వరసగా చూడవచ్చు.

జాతీయ పసుపు బోర్డు అదనపు కార్యదర్శిగా భవానీశ్రీ

నిజామాబాద్, బతుకమ్మ :   జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, చైర్మన్ నియామకం తర్వాత అధికారుల నియామకాలను కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ చేపట్టిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తెలిపారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ...

మామునూరు ఎయిర్ పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్, బతుకమ్మ: వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మామునూరు ఎయిర్ పోర్ట్ కు అనుమతి ని మంజూరీ చేస్తూ కేంద్ర పౌర విమానయాన...

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం

. . . 70.42 శాతం గ్రాడ్యూయేట్ పోలింగ్ . . . 91.90 శాతం ఓట్లు వేసిన ఉపాధ్యాయులు  నిజామాబాద్, బతుకమ్మ:   కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా...

హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నిక

నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఎన్నికల్లో పాల్గొంటుండడంతో గెలుపు ఎవరిదనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు టీచర్స్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip