29.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

నాలుగు గంటల లోపు పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారికి ఓటింగ్ కు అనుమతి

. . . 4 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ 53.05 శాతం . . .  టీచర్స్ 69.25 శాతం ఓటింగ్  కరీం నగర్, బతుకమ్మ: కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల...

క్షమాపణలు కోరిన మోడీ

ఢిల్లీ, బతుకమ్మ: ప్రయాగ్ రాజ్ కుంభ మేళాకు అంచనాలకు మించి భక్తులు తరలివచ్చారని, అసౌకర్యానికి గురై ఉంటే క్షమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా కోరారు.  ప్రపంచంలోనే అతి...

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

   నిజామాబాద్, బతుకమ్మ: కరీంనగర్ -నిజామాబాద్- మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓటింగ్  ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. మహశివ...

శివ తాండ‌వ స్తోత్రాన్ని ఆలపించిన విదేశీ భక్తులు: వీడియో

వెబ్ న్యూస్, బతుకమ్మ : శివ‌భ‌క్తుల‌తో యూపీలోని వారణాసి నిండిపోయింది. విదేశీ భ‌క్తులు వారణాసికి విచ్చేసి బుధవారం శివ‌రాత్రి ప‌ర్వదినాన్ని జ‌రుపుకున్నారు. కాశీకి వ‌చ్చిన విదేశీ భ‌క్తులు.. అత్యంత భ‌క్తితో శివ తాండ‌వ...

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

'ఎక్స్' వేదికగా ప్రత్యేక వీడియోను పోస్ట్ వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.. ఈమేరకు 'ఎక్స్' వేదికగా ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఏడాదిన్నర...

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

రాష్ట్రానికి అన్ని విధాల చేయూత ఇవ్వాలని వినతి వెబ్ న్యూస్,బతుకమ్మ : ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు.  గంటపాటు వీరి సమావేశం కొనసాగింది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను...

రోడ్డు ప్రమాదంలో రాజసభ్య ఎంపీకి గాయాలు

కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా చోటు చేసుకున్న ఘటన వెబ్ న్యూస్,బతుకమ్మ : కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా బుధవారం తెల్లవారుజామున  జార్ఖండ్ ఎంపీ మహువా మాజీ వాహనానికి ప్రమాదం జరిగింది.ఈఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో రాంచీలోని...

ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో రూ.2,002.68 కోట్ల మేర నష్టం

కాగ్ రిపోర్టులో వెల్లడి వెబ్ న్యూస్,బతుకమ్మ :  ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై  కాగ్‌ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈస్కాంతో రూ.2,002.68 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టమని కాగ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఢిల్లీ...

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ మార్చి 4కు వాయిదా

వెబ్ న్యూస్,బతుకమ్మ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీం కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. మంగళవారం జరిగే విచారణకు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గైర్హాజరయ్యారు. దీంతో...

కుంభమేళాలో నో వెహికల్ జోన్ మళ్లీ అమల్లోకి..

వెబ్ న్యూస్,బతుకమ్మ : యూపీలోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు బుధవారం శివరాత్రిని పురస్కరించుకొని  భక్తుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 4 గంటల...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip