📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24830 POSTS
0 COMMENTS

ఆయుధాల వాడకంపై విద్యార్థులకు అవగాహన

డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లిలోని తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో కమాండెంట్ సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థలకు ఆయుదాల వాడకంపై శుక్రవారం అవగాహన కల్పిం చారు. పోలీస్ ఫ్లాగ్ డే...

కరెంట్ షాక్ తో ఒకరి మృతి

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  కరెంట్ షాక్ తో ఒకరు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన యువరాజ్ అనే వ్యక్తి...

క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

తెయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య  టీ. యాదగిరి రావు  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెయూ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య ...

రతన్ టాటా సంస్మారక సభలో గంగిరెద్దు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో బుధవారం టాటా ఏ ఐ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేసిన సంస్మారక సభ, అన్నదాన కార్యక్రమంలో ఓ గంగిరెద్దు అందరి దృష్టి...

రతన్ టాటా స్ఫూర్తి తో సమాజ సేవలో ముందుందాం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ వ్యాపారవేత్త, స్వర్గీయ రతన్ టాటా స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండి పని చేయాలని టాటా ఏ ఐ ఏ నిజామాబాద్ బ్రాంచ్ ఉద్యోగులు పేర్కొన్నారు. శుక్రవారం...

నూతన పనులు గుర్తించాలి

బతుకమ్మ,మోర్తాడ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో పంచాయతీ అధికారులు ఉపాధి హామీ సిబ్బంది గ్రామంలో చేయడానికి నూతన పనులను గుర్తించాలని మోర్తాడు ఏపీవో శకుంతల అన్నారు. శుక్రవారం మోర్తాడ్...

రైస్ మిల్లర్లు  రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం

సిపిఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్ కామారెడ్డి,  బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్లు వడ్లు కొనుగోలు చేసే విషయంలో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని సిపిఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్ హెచ్చరించారు. జిల్లా...

ధాన్యం కొనుకోలు కేంద్రాలను వెంటనే  ప్రారంభించాలి

కామారెడ్డి, బతుకమ్మ :  ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా పీఏసీఎస్  ఛైర్మన్లు శనివారం  కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.  వరి...

విద్యుత్ సరఫరాలో అంతరాయం

నిజామాబాద్  సిటీ, బతుకమ్మ : నగరంలోని 33/11కేవీ పవర్ హౌస్   సబ్ స్టేషన్ పరిధిలో 11కేవీ రాజ రాజేంద్ర   ఫీడర్లో కొత్తగా ట్రాన్స్ ఫార్మర్ బిగింపు, మరమ్మతుల సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని  కొన్ని...

ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు  వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును శుక్రవారం కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip