📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24830 POSTS
0 COMMENTS

నగరంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని కుమార్ గల్లీలో గల ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలు విద్యార్థులకు జరుగుతున్న ఎస్ఏ వన్...

మహా సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీలకు అవగాహన

బతుకమ్మ, పిట్లం : పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో శుక్రవారం జై భవాని ట్రేడర్స్ ఆధ్వర్యంలో మహా సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన భవనం...

ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షునిగా హనుమంతు

బతుకమ్మ, పిట్లం : ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ పిట్లం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కుమ్మరి హనుమంతరావు ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా బత్తిని సురేందర్, క్యాషియర్ గా నీలకంటి సిద్ధార్థ, ఉపాధ్యక్షులుగా కుమ్మరి యాదగిరి,...

అయోడిన్ లోప రుగ్మతల నివారణ పై అవగాహన సదస్సు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  గ్లోబల్ అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రo సీతారాం నగర్ కాలనీ పరిధిలోని ఐటిఐ బాలికల కళాశాలలో  అయోడిన్...

నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్...

తెలంగాణ విశ్వవిద్యాలయ బిల్డింగ్ లను సందర్శించిన వీసీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సైన్స్ కళాశాల బిల్డింగును వైస్ ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు రిజిస్టర్ ఆచార్య యాదగిరి తో కలిసి శుక్రవారం సందర్శించారు. నిర్మాణంలో...

అవగాహనకు రాకుండానే హడావుడి

రైస్ మిల్లర్లతో ఒక అవగాహనకు రాకముందే ప్రభుత్వం హడావుడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. రైస్ మిల్లర్లు తమ షరతులను ప్రభుత్వం ముందుంచారు. దీనిపై ఒక క్లారిటీ రాకముందే ప్రభుత్వం హడావుడిగా కొనుగోలు...

రాష్ట్రస్థాయి అర్చరి పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎంపిక

బతుకమ్మ భిక్కనూరు: రాష్ట్రస్థాయి అర్చరి పోటీలకు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి అనుదీప్ ఎంపికైనట్లు నోడల్ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు...

 ఓటు నమోదులో పాత పట్టభద్రుల ఓట్లను కొనసాగించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో పాత పట్టభద్రుల ఓట్లను అలాగే కొనసాగించాలని ఎన్నికల కమిషన్ సీఈఓ సుదర్శన్ రెడ్డికి సామాజిక కార్యకర్త, సాఫ్ట్వేర్ ఉద్యోగి రవీందర్...

కేసీఆర్ తోనే గిరిజన అభివృద్ధి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్, బతుకమ్మ : బీయర్ఎస్ ప్రభుత్వ పాలనలో కెసీయర్ తోనే గిరిజనుల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip