24.5 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఉరేసుకుని యువతి ఆత్మహత్య

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రయనోయల్పల్లి గ్రామానికి చెందిన వేముల మనోజ అనే యువతి ఆదివారం సాయంత్రంఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుం దని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. తన యొక్క భర్త...

గుడిసె వాసుల కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

నిజామాబాద్, బతుకమ్మ :  గుడిసె వాసుల కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మల్యాల గోవర్ధన్  కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్...

ప్రజావాణి అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ :  ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ...

రెండు రోజులు.. రూ.20 కోట్లు

. 40వేల కేస్ ల బీర్లు.. 20వేల కేస్ ల విస్కీ తాగేసిన మందుబాబులు . ఉమ్మడి జిల్లాలో 151 వైన్స్ లు, 21 బార్ లు . ఎక్కడ చూసినా దసరా జోష్ నిజామాబాద్ క్రైం,...

ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ప్రజావాణికి 51 ఫిర్యాదులు నిజామాబాద్ సిటీ బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ అధికారులకు సూచించారు....

మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం

బతుకమ్మ, ఏర్గట్ల : తాళ్ల రాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి సోయా కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు...

 జాతీయస్థాయి కథల పోటీలలో ఏర్గట్ల విద్యార్థికి బహుమతి

బతుకమ్మ, ఏర్గట్ల: ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కె అభిలాష్, అనే విద్యార్థికి జాతీయ స్థాయి కథల పోటీలలో బహుమతి లభించింది. మాచిరాజు బాల సాహిత్య కళా పీఠం వారు...

వికలాంగులను ప్రభుత్వం ఆదుకోవాలి

-మండల అధ్యక్షులు ఇమ్మడి సాయిలు  ఇందల్వాయి,బతుకమ్మ :  వికలాంగులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల వికలాంగుల సమైక్య అధ్యక్షులు ఇమ్మడి సాయిలు అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో సోమవారం వికలాంగుల సమైక్య అధ్యక్షులు ఇమ్మడి సాయిలు...

రోడ్డు పనులు పూర్తి చేయాలని ధర్నా

బాన్సువాడ, బతుకమ్మ: బీర్కూర్ మండల కేంద్రంలో రోడ్డు పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని, పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు, యువకులు, ఆటో డ్రైవర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. రోడ్డుపై కంకర, కంకర...

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మాక్లూర్, బతుకమ్మ: ధాన్యాన్ని గత పదిరోజులుగా ఆరబోస్తున్న రైతులకు ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ర్ట నాయకుడు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip