30 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం...

జర్మన్ పార్లమెంట్ వ్యాపార ప్రతినిధి బృందంతో ఎమ్మెల్యే తోట భేటీ

బతుకమ్మ, మద్నూర్: స్టేట్ పార్లమెంట్ అధ్యక్షుడు హెండ్రిక్ హెరింగ్ నేతృత్వంలో జర్మన్ పార్లమెంట్ వ్యాపార ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో గురువారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ...

అభివృద్ధి పనులు వేగవతంగా పూర్తి చేస్తాం

నగర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం నగర మేయర్ నీతూ కిరణ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని 5డివిజన్లలో సుమారు 50లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ...

‘గుడ్డు’ వసూలు చేసింది రూ.10కోట్లు

. రియల్ పేరుతో అమాయకులకు బురిడీ . చీటింగ్ కేసు తప్పించుకోవడానికి మిస్సింగ్ కేసు .  లబోదిబోమంటున్న బాధితులు నిజామాబాద్, బతుకమ్మ: రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆశ చూపి జిల్లా  కేంద్రానికి చెందిన గుడ్డు ఏకంగా  రూ.10కోట్లకు...

నగరంలో విస్తృతంగా పర్యటించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ సిటీ బతుకమ్మ  : నగరంలోని పలు డివిజన్లలో కొనసాగుతున్న పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ పరిశీలించారు. 50వ డివిజన్లో చేపడుతున్న కమిటీహాల్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. కమిటీహాల్ నిర్మాణం...

మెడికవర్ లో అరుదైన శస్త్రచికిత్స

. లాప్రోస్కోపితో చెడిపోయిన కిడ్ని తొలగింపు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో ఓ మహిళకు లాప్రోస్కోపి ద్వారా అరుదైన శస్ర్త చికిత్స చేసినట్లు ప్రముఖ యురాలజిస్ట్, ఎండ్రాలజిస్ట్, లేజర్ సర్జన్ ఏ...

పోలీసుల రక్తదానం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం పోలీసు ఫ్లాగ్ డే నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్  లో రక్తదాన  శిబిరం నిర్వహించగా అదనపు పోలీస్ కమిషనర్...

ఖర్చులు తగ్గించుకోలేక విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు

. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రజలపై భారం మోపుతోంది . పదేళ్లలో మేం ఏనాడూ చార్జీలు పెంచలేదు . ఫిక్స్డ్ చార్జీలు పెంచితే ప్రజలపై తీవ్ర భారం నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ ఉత్పత్తిలో...

బోనస్ ఎగ్గొట్టేందుకే కాలయాపన

. రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారు . ప్రభుత్వం పట్టించుకోవడం  లేదు . రైతులు మోసపోతే ఎవరు బాధ్యత వహిస్తారు . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యానికి రూ.500 బోనస్...

మన్మథ్ స్వామి పాదయాత్ర కరపత్రాల ఆవిష్కరణ

బోధన్, బతుకమ్మ: శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రానికి చేపట్టనున్న 15వ మహాపాదయాత్ర కరపత్రాలను ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరదేశాయి, జిల్లా న్యాయస్థాన ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్యామ్ రావు ఆవిష్కరించారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip