30 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

29న జిల్లాకు బీసీ కమిషన్ బృందం రాక

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు,...

లక్షా 25 వేల రూపాయల ఎల్వోసి అందజేత

భీమ్ గల్, బతుకమ్మ :  భీమ్ గల్ మండలం బడా భీమ్ గల్ గ్రామానికి చెందిన గంగామణి కి గుండె ఆపరేషన్ కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం...

దోoచంద గ్రామంలో ఉపాధి హామీ పథకం గ్రామసభ

బతుకమ్మ, ఏర్గట్ల: మండలం దోoచంద గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపాధి హామీ పథకం యొక్క ప్లానింగ్ ప్రొసెస్ గ్రామసభ ను ఎంపీడీవో వెంకటేశ్వర్లు నిర్వహించారు.పథకం యొక్క పనులు తెలియజేసి, తగు సూచనలు...

శ్రీనల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు

బతుకమ్మ దుబ్బాక : సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన శ్రీనల్ల పోచమ్మ అమ్మవారి విగ్రహాప్రతిష్ట కార్యక్రమంలో  మెదక్ పార్లమెంటు సభ్యులు మధవనేని రఘునందన్ రావు పాల్గొని ప్రత్యెక పూజలు...

28న హలో మాదిగ.. ఛలో కామారెడ్డి 

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హలో మాదిగ ఛలో కామారెడ్డి  కార్యక్రమాన్ని ఈనెల 28న మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభ కామారెడ్డి లో నిర్వహిస్తున్నట్లు ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు ...

8 గేట్ల ద్వారా 24,992 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి

బతుకమ్మ,మెండోరా: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 39,446 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 8 గేట్ల ద్వారా గోదావరిలోకి 24,992 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,000 కుసెక్కులు,...

పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ కు హాజరైన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు 

బతుకమ్మ,మద్నూర్:  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ లో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్,...

కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగులు లేక రైతుల ఇబ్బందులు

- ప్రభుత్వం వెంటనే కాల్వల నిర్మాణం చేపట్టాలి  - గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతే రాజుగా చూసేది - కాంగ్రెస్ ప్రభుత్వం రైతును ఎండ పెట్టే విధంగా వ్యవహరిస్తుంది : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్...

మా ప్రజల త్యాగాలతోనే మల్లన్న సాగర్

- మా కాలువలు పూర్తి చేసిన తర్వాతే బయటకు నీళ్లు తీసుకెళ్లాలి -పట్టించుకోకుంటే పంప్ హౌస్ పనులు అడ్డుకుంటాం -సి ఎస్ ఆర్, డి ఎం ఎఫ్ టీ నిధుల్లో నిర్లక్ష్యంపై సహించేది లేదు :...

గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు 

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ బాన్సువాడ , బతుకమ్మ : గిరిజనులను అకారణంగా ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip