24.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

డీవీకే విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలి.

సీపీఐ (ఎం. ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ సిరికొండ, బతుకమ్మ :                             ...

చేపల కోసం చెరువులోకి దిగి ఒకరు మృతి

  ఇందల్వాయి,బతుకమ్మ ఇందల్వాయి మండల కేంద్రంలోని రామ్ సాగర్ తాండకు చెందిన ఆజ్మీర చందర్ ( 49 ) అనే వ్యక్తి చేపల కోసం తన పొలం పక్కనే ఉన్న చెరువులోకి దిగి చేపలు పడుతుండగా...

అయ్యప్ప ట్రస్ట్ అధ్వర్యంలో మహ అన్నదానంకు శ్రీకారం చూట్టిన అర్బన్ ఎమ్మెల్యే

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:  ఇందూర్ అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరి లోని  స్వామీ వారి ఆలయంను దర్శించుకున్న అనుభూతి భక్తులకు కల్గుతుంద ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నగరంలోని...

సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఎవరి కోసం?

. ఇప్పటికే పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన దళారులు, వ్యాపారులు . సోమవారం నుంచి తాము ప్రారంభిస్తామంటున్న అధికారులు . ప్రైవేట్ వ్యాపారుల, దళారుల చేతుల్లో నష్టపోతున్న రైతులు   మార్కెట్ లోకి పత్తి పెద్ద మొత్తంలో వస్తున్నా...

సమగ్ర సర్వేలో ఉపాధ్యాయులందరిని భాగస్వాములను చేయాలి

. . ఎస్ జి టియు స్టేట్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి  నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం చెపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేలో కేవలం ఎస్ జిటిలనే కాకుండా అందరు ఉపాధ్యాయులను బాగస్వాములను చేసి...

హైమద్ పటేల్ సేవలు ఎనలేనివి

బిచ్కుంద, బతుకమ్మ: మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ పాలకుడిగా విధులు నిర్వర్తించిన షేక్ నిసార్ హైమద్ పటేల్ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను ఆదివారం ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, పాఠకులు...

మండల కేంద్రాల్లో చేపల మార్కెట్ల నిర్మాణం

తాడ్వాయి, బతుకమ్మ: మండల కేందరంలోని శబరిమాత చెరువులో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదివారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాసిరకం చేప...

రాష్ట్ర సెపక్ తక్రా ఉపాధ్యక్షులు గా గాధారి సంజీవ్ రెడ్డి

  నిజామాబాద్ స్పోర్ట్స్, బతుకమ్మ  : హైదరాబాద్ లోని ఫాతే మైదాన్ క్లబ్ లో  తెలంగాణ సెపక్ తక్రా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో స్టేట్ కార్యవర్గం ను అదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది....

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బాన్సువాడ,  బతుకమ్మ: బాన్సువాడ, దేశాయిపేట్ పీఏసీఎస్ ల ఆధ్వర్యంలో మండలంలోని దేశాయిపేట్, కొల్లూరు, నాగారం, బీర్కూర్ పీఏసీఎస్ పరిధిలోని కిష్టాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే...

దర్గాకు వచ్చి అనంతలోకాలకు

. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి . మృతులు హైదరాబాద్ కు చెందిన వారు.. నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు వచ్చిన ఇద్దరు చెరువులో మునిగి మృతి చెందారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip