25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

గర్భిణీపై పోచారం అనుచరుడి దాడి

కామారెడ్డి, బతుకమ్మ: నస్రుల్లాబాద్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఊరిలో నడుపుతున్న హోటల్ ను మూసివేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యాభర్తలపై ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు, మాజీ ఎంపీటీసీ కంది...

లింగంపేట్ లో ఉద్రిక్తత

.ఫ్లెక్సీలు, కాషాయ జెండాల దహనం . పోలీసుల భారీ బందోబస్తు లింగంపేట్, బతుకమ్మ:  మండల కేంద్రంలోని జంబి హనుమాన్ మందిరంలో ఫ్లెక్సీలు, కాషాయ జెండాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన అదివారం ఉదయం...

ఏటీఎం చోరీ కేసులో ఒకరి అరెస్ట్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని అర్సపల్లి ఎస్ బీ ఐ ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి యత్నించిన వ్యక్తిని ఒకటో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి...

రేవంత్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేశారు

. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కేస్తారు . వ్యతిరేకత ఉందనే ఎన్నికలకు వెళ్లడం లేదు . ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ: ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేసిన...

ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి

. ధాన్యం కొనుగోళ్లపై గందరగోళ పరిస్థితి . బాండ్ పేపర్ ఒప్పందాలతో ముందుకు వెళ్లాలనుకున్న అధికారులు . బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వకపోతే సీఎంఆర్ లేదన్న మంత్రి ఉత్తమ్ . ఇప్పటికిప్పుడు ఇవ్వలేమంటున్న...

కదలనున్న యంత్రాంగం

గ్రామాల్లోని బీయల్ఓలపై పెరిగిన అధికార పార్టీ నాయకుల ఒత్తిడి బతుకమ్మ కథనానికి స్పందన నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ల ఓటర్ నమోదు ప్రక్రియ మందగించడం పై నేడు బతుకమ్మ...

బల్దియాలో పంపకాల పంచాయితీ

రెగ్యూలర్ ఉద్యోగిని గెంటేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ముదిరిన వివాదం  ఔట్ సోర్సింగ్ సానిటరి ఇన్స్ పెక్టర్ల పై జవాన్ల తిరుగుబాటు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ మున్సిపల్...

బొందం చెరువు బాధితులకు ఎంఐఎం అండగా ఉంటుంది 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పదవ డివిజన్ లోని బొందం చెరువు శిఖం భూమిలో ఆక్రమణల తొలగింపు సందర్భంగా నిరాశ్రయులైన బాధితులకు మజ్లీస్ పార్టీ అండగా ఉంటుందని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు...

బొందం చెరువు బాధితులకు ఎంఐఎం అండగా ఉంటుంది

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పదవ డివిజన్ లోని బొంద చెరువు శిఖం భూమిలో ఆక్రమణల తొలగింపు సందర్భంగా నిరాశ్రయులైన బాధితులకు మజిలీస్ పార్టీ అండగా ఉంటుందని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు...

బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, బతుకమ్మ : ఏళ్లుగా  బీసీల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రదంలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip