31.4 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

 సెపక్ తక్రా రాష్ట్ర ఉపాధ్యక్షుని సన్మానించిన జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆదివారం హైదరాబాద్ ఫాతే మైదాన్ లో జరిగిన తెలంగాణ సెపక్ తక్రా రాష్ట్ర ఎన్నికలలో రాష్ట్ర ఉపధ్యక్షులు గా ఏక గ్రీవం గా ఎన్నుకోబడ్డ జిల్లా సెపక్ తక్రా...

నగదు రహిత వైద్యాన్ని అందరికీ అందించాలి

నిజామాబాద్, బతుకమ్మ: తమ డిమండ్ లను నెరవేర్చాలని రాష్ర్ట ప్రభుత్వ  పెన్షనర్లు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  మంగళవారం ధర్నా నిర్వహించారు....

నాన్చివేత ధోరణి సరికాదు

. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్, బతుకమ్మ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నాన్చివేత ధోరణి సరికాదని, ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్...

పోచారం శ్రీనివాస్ రెడ్డికి సన్మానం

రుద్రూర్, బతుకమ్మ: అభివృద్ధికి నిధుల మంజూరును హర్షిస్తూ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. రాణంపల్లి...

స్మైల్ స్కూల్ లో హలోవెన్స్ డే సంబరాలు

ఆర్మూర్, బతుకమ్మ: పట్టణంలోని ‘స్మైల్స్ ది స్కూల్’ లో హలోవెన్స్ డే సెలబ్రేషన్స్ ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పోకి డెకొరేషన్ హలో థీమ్ గేమ్స్ , ఆక్టివిటీస్ నిర్వహించారు....

పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని మాధవనగర్ నర్సన్న కాలనీలో గుడెసెలు వేసుకుని ఉంటున్న తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానికులు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండు...

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు

మాచారెడ్డి, బతుకమ్మ:  కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు....

వామ్మో కుక్కలు..

రుద్రూర్, బతుకమ్మ : మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. కుక్కల సంచారం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ ఉండే కుక్కలు దారిన పోయే...

మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలి

బాన్సువాడ , బతుకమ్మ  : హైదరాబాద్ - బోధన్ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న తమకు ప్రస్తుత మార్కెట్ రేట్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం బాన్సువాడలో...

వీధి వ్యాపారాలను రైతు బజార్ లలోకి మార్చాలి

నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని రోడ్లపై కూరగాయలు, తోపుడు బండ్ల వ్యాపారం కారణంగా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ లు వెళ్లలేని పరిస్థితి ఉందని, వీధి వ్యాపారులను వెంటనే రైతు బజార్లలోకి తరలించాలని అర్బన్ ఎమ్మెల్యే...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip