31.4 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగించాలి

నిజామాబాద్, బతుకమ్మ: పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు  నమోదుకు ఈనెల చివరి వరకు అవకాశం కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ కోరారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం...

  మెడికల్ షాపులో చోరి

. . . ఐదు లక్షల నగధు అపహరణ . . .  డివిఆర్ ను ఎత్తుకేళ్లిన దోంగలు  నిజామాబాద్ క్రైం , బతుకమ్మ:   నిజామాబాద్ నగరంలో దోంగలు రెచ్చిపోయారు. అత్యంతరద్ధి ప్రాంతమైన సరస్వతినగర్ లోని ఓక...

డీసీ కేసు ఉండే..   స్పౌజ్ ఎలా వచ్చే..

పెండింగ్ లో ఉంది -ఫైనల్ కు రాలేదు   సిఎండి ఆదేశాలు తుంగలో... ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగుల సమాయత్తం  నిజామాబాద్, బతుకమ్మ :  బదిలీల ప్రక్రియ మొదలైందంటే చాలు, ఉన్న దగ్గరే ఉండేందుకు శతవిధాలా...

పారిశుధ్య విభాగంలో రా‘బంధువులు’

. కార్పొరేషన్ లో కనిపించని కార్మికులు . విధులకు హాజరుకాకుండానే వేతనాలు పొందుతున్న వైనం . ప్రజాప్రతినిధుల, గులాబీ లీడర్ల కుటుంబ సభ్యుల,అనుచరుల ఇష్టారాజ్యం . ప్రతి నెలా బల్దియాకు లక్షల...

రెండిళ్లలో చోరీ 

నగదు వెండి ఆభరణాలు అపహరణ బతుకమ్మ, మాచారెడ్డి:  తాళం వేసి ఉన్న రెండిళ్లలో దొంగలు తాళం పగలగొట్టి నగదు వెండి ఆభరణాలను దొంగిలించారు.  పాల్వంచ మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన చాట్ల రాజు ...

బంగారం కోసమే హత్య

లింగపల్లి వద్ద హత్య కేసును ఛేదించిన పోలీసులు సదాశివనగర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో గత నెల 30న వెలుగు చూసిన మర్డర్ కేసు మిస్టరీని ఛేదించి  హత్యకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు...

టీఎన్జీవో గౌరవ అధ్యక్షులుగా పెద్దోళ్ళ నాగరాజు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా గౌరవధ్యక్షులుగా పెద్దోళ్ళ నాగరాజు నియమితులయ్యారు. హైదరాబాద్ లోని టీఎన్జీవో కేంద్ర కమిటీ కార్యాలయంలో నిజామాబాద్ టీఎన్జీవో జిల్లా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఎంపీల్యాడ్ నిధులతో ‘ఓపెన్ జిమ్’ ప్రారంభం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఐదో డివిజన్ లోని బోర్గాం (పి ) శ్రీ సాయి లక్ష్మీ నగర్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి ద్వారా మంజూరు చేయబడ్డ నాలుగు...

గ్రాడ్యుయేట్ల నిరాసక్తత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు

నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : అటు అధికారుల అలసత్వం.. ఇటు పట్టభద్రుల్లో చైతన్య లోపం వెరసి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తూతూ మంత్రంగా జరగబోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ’బతుకమ్మ‘ ఆన్లైన్...

శ్రీరాంసాగర్ గా నామకరణం చేసి నేటికీ 46 ఏళ్ళు పూర్తి

 నామకరణం చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి పోచంపాడును శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా నామకరణం బతుకమ్మ, మోర్తాడ్: ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేసి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip