31.4 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలి

భారతీయ విద్యార్థి మోర్చ  రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్  కామారెడ్డి, బతుకమ్మ :  అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని భారతీయ విద్యార్థి మోర్చ  రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ డిమాండ్ చేశారు....

కొనుగోలు కేంద్రాల పరిశీలన

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని బొల్లక్ పల్లి గ్రామంలో మంగళవారం  జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించి కొనుగోలు...

విద్యార్థు లకు డ్రెస్సులు, బ్యాగులు, పుస్తకాలు అందజేత

బతుకమ్మ,ఏర్గట్ల: గుమ్మి ర్యాల గ్రామంలో మంగళవారం  స్థానిక ప్రాథమిక పాఠశాలలో ముక్కెర దేవన్న యాదవ్   తల్లి మరణించడం జరిగింది. ఆయన తల్లి ముక్కెర గౌరమ్మ వర్ధంతి సందర్భంగా  స్థానిక పాఠశాల విద్యార్థులకు, అంగన్...

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

బతుకమ్మ, బాల్కొండ, మెండోరా: మెండోరా మండల కేంద్రంలో సావెల్ సహకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వరి కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ రాజారెడ్డి ప్రారంభించారు. వేంపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో వారి కొనుగోలు...

ముగ్గురి ప్రాణాలు కాపాడిన డయల్ 100

బతుకమ్మ,మెండోరా:బాల్కొండ కి చెందిన తన భర్త కేదార్ చిత్రహింసలు పెడుతుండటంతో భరించలేక జీవితంపై విరక్తి చెందిన కుందారపు స్రవంతి (32) తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ లో దూకి...

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : భీంగల్ మండలం బడా భీంగల్, చెంగల్, బాబాపూర్, పల్లికొండ తదితర గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం...

రూ.2.50లక్షల ఎల్ వోసీ అందజేత

ఏర్గట్ల, బతుకమ్మ: వెన్ను నొప్పితో బాధపడుతున్న తడపాకల్ గ్రామానికి చెందిన మహ్మద్ హిమామ్ కు చికిత్స కోసం రూ.2.50లక్షల ఎల్ వోసీని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి ముత్యాల సునీల్ రెడ్డి అందజేశారు....

శాస్త్రీయ విద్యా సాధన కోసం పోరాడండి

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  శాస్త్రీయ విద్య సమ సమాజ స్థాపనకై, ఆధిపత్య, అనువాద,  విద్యా కాషాయకరణను వ్యతిరేకించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ గిరిరాజ్ కళాశాలలో...

వ్యవస్థలో మార్పు కోసమే మండలి ఎన్నికల్లో పోటీ

. ఎమెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్ నిజామాబాద్, బతుకమ్మ: వ్యవస్థల్లో మార్పు రావాలని కోరుకుంటూ కూర్చుంటే రాదని, ప్రత్యక్ష ప్రయత్నం ద్వారానే అది సాధ్యమని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మాదానం గంగాధర్ అన్నారు....

వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, రైతులకు సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip