29.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

మేరు సంఘం అంటేనే ఐక్యమత్యానికి  మారుపేరు

. . . మేరు సంఘ భవనాన్ని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ :                     ...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని పద్మ నగర్ కోట గల్లీ లోని వివేకానంద విద్యాలయం ఉన్నత పాఠశాలలో 1997-98 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని నగరంలోని ఏ యస్...

ఉద్యోగులకు వెంటనే సొంత జిల్లాలు కేటాయించాలి

టీఎస్ యూటిఎస్ జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: 317 జీఓ వల్ల స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను, ఉద్యోగులకు వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని టీఎస్ యూటిఎస్ జిల్లా అధ్యక్షులు డి.సత్యానంద్ డిమాండ్...

భువి వాటర్ ప్లాంట్ సందర్శంచిన వినయ్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో గల భువి వాటర్ ప్లాంట్ ను  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా...

ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పా

. . . వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మాల జాతిలో అభద్రత నెలకొంది . . . ఎసిబి దాడులు  90 శాతం మాల ఉద్యోగులపై జరుగుతున్నాయి .. . చెన్నూర్  ఎమ్మెల్యే డాక్టర్...

యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు పిలుపు నిచ్చారు. యుఎస్ఎఫ్ఐ హాస్టల్ యూనిట్...

రోడ్లపై చెత్త తొలగింపు

మున్సిపల్ అధికారుల స్పెషల్ డ్రైవ్ భీమ్ గల్, బతుకమ్మ : శ్రీమాన్నింబచల లక్ష్మీనృసింహస్వామి జాతరను పురస్కరించికొని మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన రోడ్డును శుభ్రపరుస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి బైక్ లు ,...

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

-ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్ అలీ -ఫోర్ స్టార్ మీడియా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ముషాయిరా -అంతర్ రాష్ట్ర కవుల హాజరు -ముషాయిరా విజయవంతం నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో...

రుద్రూర్ లో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు..

దోమ చిన్నది.. రోగం పెద్దది.. రుద్రూర్, బతుకమ్మ  : ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్ఎన్ ఓ కృష్ణవేణి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు కావడంతో అదివారం...

జిల్లాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలి

. . . ప్రభుత్వం ఇచ్చిన  హమీ మేరకు 317 జిఓ ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలి . . . డేటా అధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన . . ....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip