24.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

ఫార్ముల – ఈ రేసు కేసు కాసేపట్లో విచారణ

హైదరాబాద్, బతుకమ్మ: ఫార్ముల – ఈ రేసు కేసు ఏసీబీ నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ ను హైకోర్టు కాసేపట్లో విచారించనుంది. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ లో...

నేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల, బతుకమ్మ: అప్పుల బాధ తాళలేక మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాదిగా ఉపాధి లేక అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లకు చెందిన దూస గణేశ్ బలన్మరణానికి పాల్పడ్డాడు. తనకున్న...

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

సదాశివనగర్, బతుకమ్మ: సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బాబన్న అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ...

విద్యుత్ ఉద్యోగుల రక్తదానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తలసేమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. గోల్డెన్ జుబ్లీ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని ఎస్ ఈ రాపెల్లి రవీందర్...

ఒకరిని అరెస్టు చేస్తే మరొకరు లొంగిపోయారు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఐదో టౌన్ పోలీసులు 307 సెక్షన్ కింద ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా అతడి స్నేహితుడు తనను సైతం అరెస్టు చేస్తారనే భయంతో...

నల్లరంగు చీర ధరించి కవిత నిరసన

హైదరాబాద్, బతుకమ్మ: ఫార్ముల – ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై అక్రమంగా కేసు బనాయిరించారని ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. కల్వకుంట్ల కవిత నల్లరంగు చీర ధరించి మండలికి...

బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఫార్మూల ఈ – రేస్ కేసులో అరెస్టు తప్పదని భావిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ రోడ్లపైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల...

డిచ్ పల్లి డివిజన్ పై ఉద్యోగుల రాజకీయం

పాతవి కాదని, కొత్త సెక్షన్లు చేర్చి... ఎమ్మెల్యేలకు తెలియకుండానే సిఎండికి ప్రతిపాదనలు స్వార్థ పూరిత ఆలోచనలు తెరపైకి డిచ్ పల్లి వైపే కంపెనీ అధికారుల మొగ్గు నిజామాబాద్, బతుకమ్మ: వినియోగదారుల...

తెలంగాణ భావజాలంపై రేవంత్ దాడి

నిజామాబాద్ జిల్లా భారాస లీగల్ సెల్ అధ్యక్షుడు దాదన్నగారి మధుసుదన్ రావు నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రం సాధించి,పదేళ్ల ప్రగతిఫలాలు ప్రజలకు అందించిన కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కుట్రకేసులకు రేవంత్ రెడ్డి...

ఎమ్మెస్ ఎన్ కంపెనీ వద్ద పోలీసుల పహారా

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన సిద్ధవ్వ అనే వృద్ధురాలిని గత రాత్రి  కంపెనీ కి చెందిన బస్సు ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ వద్ద...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip