28.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుని వద్ద గంజాయిని ఎక్సైజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీధర్, కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్...

డివిజన్ లలో తిరుగలేకపోతున్నాం

  . . . ప్రజలు కాలనీల్లోకి రానివ్వడం లేదు   . . . క్షేత్రస్థాయిలో అధికారులు తీరు వల్లనే సమస్యలు   . . . నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై కార్పొరేటర్ల గరంగరం   నిజామాబాద్,...

ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన మల్టీజోన్ ఐజీ

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. మంగళవారం ఎల్లారెడ్డి పీఎస్ కు వచ్చిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డికి కామారెడ్డి...

ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ శనివారం ఉదయం ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్...

నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌ను కలిసిన జై గౌడ్ నాయకులు

  కామారెడ్డి, బతుకమ్మ :   జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ముకుంద రెడ్డిని జిల్లా జై గౌడ్ ఉద్యమం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల...

మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం దృష్టి పెట్టాలి

  . . . మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు పి.సుధాకర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని...

మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం

  . . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్...

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత

  . . . తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ   . . . రూ. 1.71 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్రం...

కార్పొరేటర్ల కు స్పందించని అధికారుల పై చర్యలు తీసుకోవాలి

  . . . మొదటి కౌన్సిల్ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్ సిటి, బతుకమ్మ:   నగరంలోని అన్ని డివిజన్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. కనీస మౌలిక సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడం ఇబ్బందికరం....

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

  . . . జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌ మెంట్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip