25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

గుజరాత్ లో కుప్ప కూలిన వంతెన

మహిసాగర్ నదిలో పడిపోయిన వాహనాలు ఈ ఘటనలో ముగ్గురు మృతి వెబ్ న్యూస్, బతుకమ్మ : వంతెన కుప్పకూలడంతో దానిపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయిన ఘటన గుజరాత్లోని వడోదరలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది....

దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టిన కార్మిక సంఘాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు  బుధవారం భారత్ బంద్ చేపట్టాయి. 8 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పలు చోట్ల ఆందోళనకు...

స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న రైలు : ముగ్గురి మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం కడలూరు వద్ద ఎగిరి పట్టాలపై పడిన వ్యాన్ వెబ్ న్యూస్, బతుకమ్మ : తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరు వద్ద స్కూల్ వ్యాన్ ను రైలు ఢీకొనడంతో బస్సు ఎగిరి...

అయోధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సరయూ నది

అయోధ్య, బతుకమ్మ :  అయోధ్యలో సరయూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సరయూ ఘాట్ లో అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రమాదస్థాయి...

80వ పుట్టిన రోజున బామ్మ స్కైడైవ్

అబ్బురపరిచిన విన్యాసాలు వెబ్ న్యూస్, బతుకమ్మ : ఓ బామ్మ తన 80వ పుట్టినరోజున స్కై డైవింగ్ చేసి అబ్బురపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మాజీ బ్రిగేడియర్...

ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమర్‌నాథ్‌ యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.  తొలి విడతలో భాగంగా జమ్మూ నుంచి 5,880 మంది యాత్రికులు బయలుదేరారు....

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం

శ్రీశైలం,బతుకమ్మ :  ఏపీలోని శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం జూలై 1 నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గతంలో...

వర్షాలకు కరిగిన రూ.50 కోట్ల విలువైన పంచదార

వెబ్ న్యూస్, బతుకమ్మ : హర్యానా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆసియాలోని పెద్ద షుగర్ మిల్లుగా పేరుగాంచిన యుమునానగర్ లోని సరస్వతీ షుగర్ మిల్ ప్రాంగణంలోకి నీరు...

 మెడికల్ కాలేజీని తనిఖీ చేసిన డైరెక్టర్ ఆప్ హెల్త్

   నిజామాబాద్ సిటి, బతుకమ్మ: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలను దాని అనుబంద జిల్లా జనరల్ ఆసుపత్రి (జిజి హెచ్ )ను  డైరెక్టర్ ఆప్ హెల్త్ ( డిహెచ్) డాక్టర్ రవీంధర్ నాయక్ తనిఖీ చేసారు....

పోన్ ట్యాఫింగ్ కేసు సిబిఐకి అప్పగించేలా న్యాయస్థానం ను అశ్రయించి ప్రభుత్వంపై ఓత్తిడి తెస్తాం

. . . జాతీయ పసుపు బోర్డు జిల్లాకు కేంద్రం ఇచ్చిన బహుమతి    . . . సీఎం రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip