25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Health

వడ్లు కొనుగోలుపై కాంగ్రెస్ నాయకుల విమర్శ సరికాదు

బతుకమ్మ,ఏర్గట్ల: తాళ్ల రాంపూర్, వడ్ల కొనుగోలు కేంద్రంలో  గతంలో ఐదు నుంచి 6 కిలోలు కడతా తీసుకునేవారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలన్నా...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల

బతుకమ్మ,ఏర్గట్ల: మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను ముత్యాల సునీల్ రెడ్డి, పరామర్శించారు. ఏర్గట్ల లో బద్దం లింగా రెడ్డి అమ్మ గంగవ్వ ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబాన్ని, అలాగే కాంగ్రెస్...

సంక్షేమ హాస్టలల్లో విద్యార్థులపై చలి పంజా

రగ్గులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ రుద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని సంక్షేమ వసతి గృహలల్లో విద్యార్థులకు అందించే రగ్గులను...

కాంతారావు నిజం తెలుసుకొని మాట్లాడు

మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుపై మాజీ ఎంపిటిసి అవర్ సురేష్ ఫైర్ బతుకమ్మ: బిచ్కుంద :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల...

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

 బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి  : లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. అర్హులైన లబ్ధిదారులు సీఎం...

అమ్మిన వారిని వదిలి కొన్న వారిపై కేసులు

 249 సర్వే నంబర్ లో ప్లాట్లు కొన్న వారిపై కేసులు  అధికార యంత్రాంగం చిత్రివిచిత్ర నిర్ణయాలు నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇళ్ళు కట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని...

ర్యాంకుల కోసం ప్రాణాలతో కార్పొరేట్ కాలేజీల చెలగాటం

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ర్యాంకుల కోసం ప్రాణాలతో కార్పొరేట్ కాలేజీల చెలగాటం ఆడుతున్నాయని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ అన్నారు. కార్పొరేట్ కాలేజీల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం...

సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, బతుకమ్మ : నూతన ఉపాధ్యాయుల ఈఎంపీఐడీలకు డీటీఓ, ఎస్టీఓలలో మొదటి బిల్స్ పాస్ కొరకు వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య...

మండలిలో ఉపాధ్యాయుల గొంతునవుతా

. పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : రెండు దశాబ్దాలకు పైగా  ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు విద్య బోధన చేశానని,  పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి  కృషిచేశానని, తనను...

కమిటేషన్ కోతలను నిలిపివేయాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ లో 11 సంవత్సరాలు మూడు నెలలు దాటిన వారికి కమిటేషన్ పేరున కోతలు విధించడాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip