29.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

ఒకరికి జైలు శిక్ష

రుద్రూర్, బతుకమ్మ : మద్యం మత్తులో డయల్ 100 కి కాల్ చేసిన ఒకరిరి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన...

పేకాట రాయుళ్ల అరెస్ట్

కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండల కేంద్రం శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం...

రామరాజ్యం ఆర్మీలో బోధన్ వాసి

. అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో అరెస్ట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: హిందూ ధర్మం రక్షణ కోసమంటూ ఏర్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవహారం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి...

మట్కాలో పాంచ్ పటాకా

.  ఐదుగురు డీలర్ల గుప్పిట్లో నిజామాబాద్ సిటీ . రోజు లావాదేవీలు రూ.10 లక్షల పై మాటే.. . జైలుకు వెళ్లి వచ్చినా దందా ఆపని డీలర్లు . పదుల సంఖ్యలో మట్కా బుకీలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ...

తాళం వేసిన ఇంట్లో చోరీ

కుంభమేళాకు వెళ్లిన కుటుంబం రూ. 40,000 నగదు, 2తులాల బంగారం  అపహరణ నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్ లో ఒక ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం...

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నలుగురికి జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో న్యాయస్థానం నలుగురికి జైలు శిక్ష విధించింది. నగరంలోని ఐదో టౌన్, ఆరో టౌన్ పోలీసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఐదో టౌన్...

కుంభమేళా నుంచి తిరిగి వస్తూ.. మృత్యు ఒడిలోకి..

ఏడుగురు మృతులు హైదరాబాద్ వాసులు జబల్ పుర్, బతుకమ్మ :  యూపీలోని ప్రయాగ్ రాజ్  కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. ఈఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్...

చెక్ పోస్టు భూమిలో చెట్లు నరికిన వారికి ఫైన్

. ‘బతుకమ్మ’ కథనానికి స్పందన బోధన్, బతుకమ్మ: జిల్లాలోని సాలూరాలో అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ పరిధిలోని భూమిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికివేస్తున్న వైనంపై ‘బతుకమ్మ’లో  ప్రచురితమైన కథనానికి అటవీశాఖ అధికారులు...

ట్రాక్టర్ ను ఢీకొట్టిన కంటైనర్

  . . . ఇద్దరి దుర్మరణం . . . ఇద్దరికి గాయాలు  జక్రాన్ పల్లి, బతుకమ్మ :   జాతీయ రహదారిపై పశుగ్రాసం తో వెలుతున్న ట్రాక్టర్ ను కంటైనర్ డికోట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం...

నిజాంసాగర్ కాలువలో గల్లంతై మృతి

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నా సాగర్ గ్రామానికి చెందిన  కర్రె విఠల్(40) అనే వ్యక్తి నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతై మృతి చెందాడు. మిషన్ భగీరథ లో విధులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip