24.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

క్రైం ఐడి పార్టీ పోలీసులకు డబ్బులు ఇవ్వాలని వసూళ్లు

రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా హెడ్ కానిస్టేబుల్ పై కేసు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై...

మైనర్ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓవ్యక్తి 11 సంవత్సరాల మైనర్ బాలిక పట్ల అనుచితంగా...

పేకాట స్థావరాలపై సీసీఎస్ దాడులు

16మంది అరెస్ట్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి ఆదేశాల మేరకు రెండు చోట్ల పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో  సీసీఎస్...

ఆగి ఉన్న లారీ ఢీకొన్న ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు

నిజామాబాద్, బతుకమ్మ  :  డిచ్​పల్లి మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబర్​ జాతీయ రహదారి పై ఆగి ఉన్న లారీని ప్రైవేట్​ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు...

బాలునికి మూడేళ్ళ సాధారణ జైలుశిక్ష

నిజామాబాద్, బతుకమ్మ : పన్నెండు సంవత్సరాల లోపు బాలికను అత్యాచారం చేసిన కేసు రుజువు కావడంతో ఒక బాలునికి మూడు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ బాలల న్యాయ మండలి చైర్...

సస్పెక్ట్ ప్రతి కదలికపై నిఘా పెట్టాలి

కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   మాచారెడ్డి, బతుకమ్మ : సస్పెక్ట కదలికలపై నిఘా పెట్టాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులను...

మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు చెక్ పెట్టిన సిసిఎస్

  . . . నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న దందా గుట్టురట్టు  . . . ఇద్దరిని  అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు . . . పరారీలో పలువురు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:   నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు మల్టీ...

బ్రహ్మణ కాలనీలో భారీ చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 5వ టౌన్ పరిధిలోని బ్రహ్మణ కాలనీలో భారీ చోరీ జరిగింది. వారం రోజుల వ్యవధిలో రెండవది కావడం గమనార్హం.  నాగారంలో గల బ్రహ్మణకాలనీలో పవన్ శర్మ...

రైస్ మిల్లు యజమానులపై కేసు నమోదు

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పాడుబడ్డ రైస్ మిల్ గోడ కూలీ తండ్రి కూతుర్లు మృతి చెందిన ఘటనలో రైస్ మిల్ యజమానులపై కేసు నమోదు అయినట్లు...

చెరువులో పడి ఒకరి మృతి

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఎరాజ్‌పల్లి గ్రామానికి చెందిన మల్లారం సాయిలు (44) ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన మంగళవారం వరకు తిరిగి రాలేదు. మంగళవారం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip