24.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Crime

చికెన్ అడిగాడని కొడుకును చంపిన తల్లి

వెబ్ న్యూస్,బతుకమ్మ :  చికెన్ అడిగాడని ఓ తల్లి కొడుకును చంపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటు చేసుకుంది. పాల్ఘర్‌లోని  కాశీపాద ప్రాంతంలో  పల్లవి ఘుమ్డే(40) కుటుంబం నివసిస్తోంది.   కొడుకు చిన్మయ్...

ఎక్సెల్ వాహనంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 

సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి    ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 28 (బతుకమ్మ) : ఎల్లారెడ్డి నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గ, బార్డర్లో ఎక్సెల్ బస్సు డి ప్రమాదం సంబంధించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న...

మహమ్మదీయ కాలనీలో చోరీ

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ :  నగరంలోని ఐదో టౌన్ పరిధిలో చోరీ జరిగింది. ఈఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నగరంలోని మహమ్మదీయ కాలానికి చెందిన కుటుంబం శనివారం రాత్రి ఇంటికి తాళం...

పురోహితుడి ఇంట్లో చోరీకి పాల్పడింది పాత నేరస్తులే

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ కాలనీలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే చేధించారు. పక్క ప్రణాళికతో పక్క కాలనీలో...

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

మాక్లూర్, బతుకమ్మ : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన చింత ప్రవీణ్ రెడ్డికి...

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

మాక్లూర్, బతుకమ్మ : విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన చింత ప్రవీణ్ రెడ్డికి...

భిక్నూర్ మండలంలో ఆలయాల దొంగతనాల కేసుల ఛేదన

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఎల్లమ్మ పెద్దమ్మ ముత్యాలమ్మ ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసును పోలీసులు చేదించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కేసు...

జిల్లాలో 102 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులు (ఎ4)   లైసెన్స్ ల జారీ కోసం ఒపెన్ టెండర్లను (దరఖాస్తులను) ఆహ్వానిస్తున్నట్టు నిజామాబాద్ జిల్లా...

ఏసీబీ వలలో మణుగూరు ఎస్ఐ

మణుగూరు, బతుకమ్మ : మణుగూరు ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక కేసు విషయంలో బాధితుడిని రూ.40వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల...

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ ఆక్ట్ అమలు

సంవత్సరం పాటు బెయిల్ లేకుండా జైలుకే పరిమితం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   కామారెడ్డి,  బతుకమ్మ : జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాపై...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip