📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

AUTHOR NAME

ramakrishna

24833 POSTS
0 COMMENTS

భువి వాటర్ ప్లాంట్ సందర్శంచిన వినయ్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో గల భువి వాటర్ ప్లాంట్ ను  ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా...

ఎస్సీ వర్గీకరణ పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పా

. . . వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మాల జాతిలో అభద్రత నెలకొంది . . . ఎసిబి దాడులు  90 శాతం మాల ఉద్యోగులపై జరుగుతున్నాయి .. . చెన్నూర్  ఎమ్మెల్యే డాక్టర్...

యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :  యుఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని యుఎస్ఎఫ్ఐ యూనిట్ కమిటీ కార్యదర్శి బాబురావు పిలుపు నిచ్చారు. యుఎస్ఎఫ్ఐ హాస్టల్ యూనిట్...

రోడ్లపై చెత్త తొలగింపు

మున్సిపల్ అధికారుల స్పెషల్ డ్రైవ్ భీమ్ గల్, బతుకమ్మ : శ్రీమాన్నింబచల లక్ష్మీనృసింహస్వామి జాతరను పురస్కరించికొని మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన రోడ్డును శుభ్రపరుస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి బైక్ లు ,...

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

-ప్రభుత్వ సలహాదారు  షబ్బీర్ అలీ -ఫోర్ స్టార్ మీడియా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ముషాయిరా -అంతర్ రాష్ట్ర కవుల హాజరు -ముషాయిరా విజయవంతం నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా సంక్షేమం ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో...

రుద్రూర్ లో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు..

దోమ చిన్నది.. రోగం పెద్దది.. రుద్రూర్, బతుకమ్మ  : ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్ఎన్ ఓ కృష్ణవేణి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు కావడంతో అదివారం...

జిల్లాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలి

. . . ప్రభుత్వం ఇచ్చిన  హమీ మేరకు 317 జిఓ ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు బదిలీ చేయాలి . . . డేటా అధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన . . ....

నగరంలో ప్రారంభమైన పథ సంచలన్ 

నగరంలో  కధం తోక్కిన స్వయం సేవకులు నిజామాబాద్ సిటి, బతుకమ్మ: ఆర్ ఎస్ ఎస్ స్వర్ణోత్సవ వేళ ఇందూర్ లో పథ సంచలన్ జరిగింది. నగరంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఐటిసీ( ఐటిఐ వరకు...

తప్పిదాలకు తావులేకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

 . . .  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కోండ, బతుకమ్మ: ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను...

పర్యాటక కేంద్రంగా కందకుర్తి త్రివేణి సంగమం

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. త్రివేణి సంగమం...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip