24 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్వే పక్కాగా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా చేపట్టాలని ఎంపీవో రాము అధికారులకు సూచించారు. జుక్కల్ లోని ముస్లిం కాలనీలో అధికారులు చేపట్టిన సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. హౌసింగ్ ఏ ఈ హనుమంత్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article