ప్రత్యేకంగా రూపొందించిన మూవీ టీం
ఆగస్టు 1న చిత్రం విడుదల
వెబ్ న్యూస్, బతుకమ్మ : తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన ’ఓం శాంతి శాంతి శాంతి:‘ సినిమాను ఆగస్టు 1న విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈవీడియో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
