25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కామారెడ్డి పాత బస్టాండ్‌లో పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పాత బస్టాండ్‌లో శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ...

ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి

  . . . సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన స్థితిగతులను దెబ్బతీసిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు,...

కాంగ్రెస్ పార్టీలో చేరిన బంజారా సేవాదళ్ మండల అధ్యక్షుడు

  . . . ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దేవీదాస్   లింగంపేట్, బతుకమ్మ :   లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన బంజారా సేవాదళ్ మండల అధ్యక్షుడు దేవీదాస్ గారు, పలువురు...

జూన్ 2 న పిఆర్ సి ప్రకటించాలి

  . . . తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నూతన పిఆర్సి ప్రకటించాలని పి ఆర్ టి...

బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

  . . . ఎల్లారెడ్డి పట్టణ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి...

పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

  . . . మద్నూర్‌లో కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   జుక్కల్, బతుకమ్మ :   కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని...

పేదింటి ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

  జుక్కల్, బతుకమ్మ :   పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ పథకాల చెక్కులను నిజాంసాగర్‌లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు...

ఉపాధి కూలీలను పెంచాలి

  . . . ఎంపీడీవో శ్రీనివాస్   జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ మండలంలోని మహ్మదాబాద్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. గ్రామంలో ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని...

రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం

  . . . ఎస్కేఎం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం...

రైతు డిస్కం ఏర్పాటుపై ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణ

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   తెలంగాణలో రైతు డిస్కం ఏర్పాటుపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. హైదరాబాద్ లో ఈ మేరకు ఈఆర్ సీ ముందు బీఆర్ఎస్ తరపున మాజీ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip