23.4 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

సీఎం రేవంత్ ను కలిసిన తెయూ వీసీ

డిచ్ పల్లి, బతుకమ్మ:  తెలంగాణ యూనివర్సిటీ  వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి రావు మంగళవారం సీఎం రేవత్ రెడ్డిని ఆయన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ యూనివర్సిటీ...

సంజాయిషీ లేదు.. సస్పెన్సనే..!

రాష్ట్రవ్యాప్తంగా 160 మందికి డి సి ఎస్ పేరిట ఏఈఓలపై వేటు వ్యవసాయ శాఖ తీరుపై హైదరాబాద్, బతుకమ్మ : డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను అమలు చేయని ఏ ఈ ఓ...

కఠిన స్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

. ఇన్ చార్జి సీపీ సింధు శర్మ . సీటీసీలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు శాఖ సిబ్బంది కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, క్రమశిక్షణ, శాంతి యుత వాతావరణం...

పాఠశాలల తనిఖీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిలాల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ మంగళవారం పలు పాఠశాలలను తనిఖీ చేశారు. నిజామాబాద్ కేజీబీవీ, ముదక్ పల్లి, కులాస్ పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలను డీఈవో సందర్శించారు. మధ్యాహ్న భోజనానికి...

కొమురం భీమ్ కు ఘన నివాళి 

డిచ్ పల్లి, బతుకమ్మ:  మండల కేంద్రంలో కొమురం భీమ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయక్ పోడ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వాసరి సాయినాథ్ మాట్లాడుతూ.. అన్ని...

విద్యార్థులకు బ్లడ్ గ్రూప్ టెస్టులు

ఇందల్వాయి,బతుకమ్మ: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులకు మంగళవారం ఉచిత బ్లడ్ గ్రూపు టెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు  హెడ్మాస్టర్ లక్ష్మీనాథం ప్రోత్సాహంతో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. హెడ్మాస్టర్ లక్ష్మీనాథానికి విద్యార్థుల...

మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలి

భిక్కనూరు, బతుకమ్మ: మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని జంగంపల్లి లో జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో మంగళవారం ఎమ్మెల్యే చేప పిల్లలను...

ఏఎంసీ వైస్ చైర్మన్ కు సన్మానం

నవీపేట్, బతుకమ్మ : నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రాంచందర్ ను ఆయన స్వగ్రామంలో బినోల సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాండ్లు మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా హన్మాండ్లు మాట్లాడుతూ.....

రైలుకింద పడి ఆత్మహత్య

ఆర్మూర్, బతుకమ్మ: అంకాపూర్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ ఇచ్చిన...

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లను విడుదల చేయాలని, నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతించాలని, పే రివిజన్ కమిషన్ రిపోర్ట్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip