ఏర్గట్ల, బతుకమ్మ: మండలంలోని తాళ్ల రాంపూర్ లో ప్రాథమిక సహకార సొసైటీ ఆధ్వర్యంలో ధాన్నయం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ పెద్దకాపు శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మండల వ్యవసాయాధికారి సాయిసచిన్ తో కలిసి ప్రారంభించారు....
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఇందిరమ్మ కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆ పార్టీకి చింన నాయకులకు, కార్యకర్తలకు ఇళ్లు పంపిణీ చేసేందుకు యత్నిస్తోందని, అర్హులకు ఇళ్లు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అర్బన్...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం ( బి) గ్రామ యువకుడు కామారెడ్డి జిల్లాలో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన అలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా...
ధాన్యం కొనుగోలు చేయాలని ఆవేదన
రైతును బాధపెడితే ఏ ప్రభుత్వమూ రాదని శాపనార్థాలు
సోషల్ మీడియాలో పోస్టు చేసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ: ధాన్యం కొనుగోళ్లపై ప్రస్తుత పరిస్థితిని ఎత్తిచూపుతూ...
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: దీపావళి సందర్భంగా జిల్లాలో జోరుగా పేకాట సాగింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధ, గురువారాల్లో మొత్తం 116 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో మొత్తం రూ.11,47,240 నగదు స్వాధీనం...
. . .దమ్ముంటే ప్రశాంత్ రెడ్డి చర్చ కు రావాలని సవాల్
. . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పైర్
నిజామాబాద్, బతుకమ్మ
కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు...
వావి వరుసలు మరిచిన నేటితరం
వరసకు అన్నతో ప్రేమాయణం
బావతో పెళ్లి
పెళ్లినాటి నుండి బావపై కక్ష పెంచుకున్న బామ్మర్ది
వరుసైన అన్న తో వివాహేతర సంబంధం వద్దన్నందుకే హత్య
...
రుద్రూర్, బతుకమ్మ : పోతంగల్ మండలంలోని జల్లపల్ల ఫారం వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు పోతంగల్ ఎస్సై తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారి వద్ద...