32.9 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

సన్నాలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అదనం 

ఆరబెట్టిన ధాన్యంలో 17 శాతం తేమ ఉండాలి ఏ గ్రేడ్ దొడ్డు, సన్న ధాన్యం ధర రూ. 2,320 జాయింట్ కలెక్టర్ కిరణ్ కుమార్  భీమ్ గల్, బతుకమ్మ : ఈ యేడు ప్రభుత్వం...

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ జుక్కల్, బతుకమ్మ :- ఆరుగళం కస్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం గత 20రోజుల క్రితం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాలన్నీ పేరుకు...

రాష్ట్ర చరిత్రలో కులగణన చేయడం హర్షణీయం 

 మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  రేపటి నుంచి కులగనన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడానికి స్వాగతిస్తున్నామని, రాష్ట్ర చరిత్రలోనే  కుల గణన సువర్ణ...

నేటి నుంచే ఇంటింటి కుటుంబ సర్వే

నిజామాబాద్, బతుకమ్మ : అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ విద్యా ఉపాధి కుల వివరాల సేకరణకై ఈ నెల 6 నుంచి ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అధికారులు ఏర్పాటు...

నిర్దిష్టమైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని తీసుకురావాలి

కామారెడ్డి అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ కామారెడ్డి, బతుకమ్మ : నిర్దిష్టమైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. మంగళవారం  రాజంపేట, లింగంపల్లి, కామారెడ్డి మండలాల్లోని...

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి

కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలి టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని టీయూసీఐ జిల్లా...

పకడ్బందీగా ఇంటింటి సర్వే చేపట్టాలి

బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి  బాన్సువాడ , బతుకమ్మ : ఇంటింటి సర్వేను ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా నిర్వహించాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో...

టీఎస్ యూటిఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ దుర్గప్రసాద్ కు వీడ్కోలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డీఈఓ దుర్గప్రసాద్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా టీఎస్ యూటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా...

విద్యార్థులకు అల్పాహారం అందజేత

బతుకమ్మ,మోర్తాడ్: అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ జన్మదినము సందర్బంగా యువ క్రికెటర్ గురిజాల నర్సారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించారు. మోర్తాడ్ మండలం శేట్...

నిలకడగా ఎస్ ఆర్ ఎస్ పి నీటిమట్టం

బతుకమ్మ,మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 5004 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా 5004 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. కాకతీయ కాలువ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip