23.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

నియోజకర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు

నిజామాబాద్, బతుకమ్మ: ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠానాకాలాన్ సహకార సంఘం ఆధ్వర్యంలో...

రైతులకు మెరుగైన సేవలు అందించడానికే సహకార సంఘాలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద జెండా ఆవిష్కరణ రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గురువారం సంఘ ఉపాధ్యక్షులు తోట అరుణ్...

‘సెయింట్ జోసఫ్స్’లో ఘనంగా బాలల దినోత్సవం

డిచ్ పల్లి, బతుకమ్మ: మండలంలోని ధర్మారం (బీ)లో ఉన్న సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో, ఫ్యాన్సీ డ్రెస్ లతో చిన్నారులు ఆకట్టుకున్నారు....

కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ఆర్మూర్, బతుకమ్మ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివారులో ఉన్న పేద పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకెపి(డిఆర్...

ట్రాక్టర్ ఢీ కొని ఒకరి దుర్మరణం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణంలో ని చౌరస్తా దగ్గర ఇసుక లోడుతో వెళ్తున్న  ట్రాక్టర్ ఢీ కొని భిక్కనూరుకు  చెందిన నీల ఇస్తారి (56) మృతి చెందాడు. ఎస్సై తెలిపిన సమాచారం ప్రకారం...

ట్రాక్టర్ ఢీ కొని ఒకరి దుర్మణం

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణంలో ని చౌరస్తా దగ్గర ఇసుక లోడుతో వెళ్తున్న  ట్రాక్టర్ ఢీ కొని భిక్కనూరుకు  చెందిన నీల ఇస్తారి (56) మృతి చెందాడు. ఎస్సై తెలిపిన సమాచారం ప్రకారం...

బీర్కూర్ ఏఎంసీ చైర్ పర్సన్ గా దుర్గం శ్యామల

బీర్కూర్, బతుకమ్మ:  బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన మాజీ మండల అధ్యక్షురాలు,  మాజీ సర్పంచ్ దుర్గం పల్లి శ్యామల నియమితులయ్యారు. త్వరలో పూర్తిస్థాయి...

పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఖిల్లా ప్రాంతంలో గత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ జయంతి వేడుకులు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...

మద్నూర్ ఏఎంసీ చైర్ పర్సన్ గా సౌజన్య

బతుకమ్మ,మద్నూర్: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్ పర్సన్ గా జి సౌజన్య నియమితులయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన సతీమణి తోట అర్చన తో కలిసి సౌజన్య...

జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు

నందిపేట్ బతుకమ్మ: నందిపేట్ మండల కేంద్రంలో గురువారం భారతదేశపు తొలి ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 135వ జయంతి సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip