23.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

వ్యవసాయ యాంత్రీకరణ .. అన్నదాతకు ఆసరా

. తగ్గనున్న సాగు భారం . రాయితీపై పనిముట్లు . యాసంగి నుంచి ఇచ్చేందుకు సన్నాహాలు నిజామాబాద్, బతుకమ్మ: గత కొన్నేళ్లుగా వ్యవసాయ పనిముట్లు పొందేందుకు అవకాశం లేని రైతులకు త్వరలో ఊరట లభించనుంది....

తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మాణం

జుక్కల్, బతుకమ్మ : దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మాణమవుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పెద్ద కొడప్ గల్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు...

స్వచ్ఛంద సేవా సమితికి విద్యుత్ ఉద్యోగుల విరాళం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: చింతకుంట స్వచ్ఛంద సేవా సమితికి టీజీఎన్ పీడీసీఎల్ ఎంప్లాయీస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.20వేల విరాళం అందజేశారు. ఎస్ఈ రవీందర్ చేతుల మీదుగా స్వచ్ఛంద సేవా సమితి సభ్యులకు...

ఏసీబీకి చిక్కిన లింగపేట్ ఎస్సై

లింగంపేట్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గురువారం పోలీస్ స్టేషన్ లోనే లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ ఏసీబీ...

గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో గురువారం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల్లో కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్  రఫీక్, వైస్...

ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బాన్సువాడ , బతుకమ్మ  : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన ఘటన బీర్కూరు మండలం కిష్టాపూర్ శివారులో గురువారం చోటుచేసుకుంది. చించోలి నుంచి ఇసుక తీసుకువెళ్లి అన్‌లోడ్ చేసి వస్తున్న...

శాస్త్రినగర్ లో పశువైద్య శిబిరం

నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలం శాస్ర్తినగర్ లో గురువారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పశువులు రోగాలబారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాడిరైతులకు అవగాహన కల్పించారు....

ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలి

రుద్రూర్, బతుకమ్మ: ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, బకాయిలను విడుదల చేయాలని రుద్రూర్ మోడల్ పాఠశాల సిబ్బంది కోరారు. పాఠశాల ఆవరణలో భోజన విరామ సమయంలో ప్లకార్డులను ప్రదర్శించి నిరసన...

రైతు రూపాయి నష్టపోవద్దు

నిజామాబాద్, బతుకమ్మ: రైతు రూపాయి నష్టపోవద్దని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గురువారం పరిశీలించారు. ధాన్యం...

శ్రీ చైతన్య హాస్టల్ లో కామారెడ్డి విద్యార్థి ఆత్మహత్య

కామారెడ్డి, బతుకమ్మ: శ్రీచైతన్య నిజాంపేట బ్రాంచిలో కామారెడ్డికి చెందిన విద్యార్థి జస్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో తోటి విద్యార్థులతో కలిసి జస్వంత్ ఎప్పటిలాగే నిద్రించాడు.  గురువారం ఉదయం లేచిచూసే సరికి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip