26 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

‘ఇందిర’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, బతుకమ్మ: ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో ‘ఇందిర’ పుస్తకాన్ని హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ర్ట...

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగర మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ పై దాడి చేసిన షేక్ రసూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డికి...

పడగల్ విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ

. 68వ ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్తాచాటిన క్రీడాకారులు వేల్పూర్, బతుకమ్మ:  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని మోతెలో ఇటీవల నిర్వహించిన క్రీడల్లో పడగల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. కబడ్డీ జూనియర్...

దండు శేఖర్ ను పరామర్శించిన బిగాల

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ ను మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రికి చేరుకున్న బిగాలను...

రైతులతో ముచ్చటించిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్

ముప్కాల్, బతుకమ్మ: మండలంలోని రెంజర్ల గ్రామ రైతులను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి  మంగళవారం ఉదయం కలిశారు. రైతులతో ముచ్చటించి ఏ పంటలు సాగు చేస్తున్నారని ఆరా తీశారు. ఏ...

 పోలీసులకు లొంగిపోయిన రసూల్?

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు దండు చంద్రశేఖర్ పై దాడి చేసిన షేక్ రసూల్ పొలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. నాగారం 80 క్వార్టర్స్...

మద్యం తాగుతూ విధులు నిర్వర్తిస్తున్నపోలీసులు

ప్రధాన రహదారిపై పోలీసుల బాగోతం బాన్సువాడ , బతుకమ్మ : సామాన్య ప్రజలకే నిబంధనలు తమకు కాదు అనే రీతిలో పోలీసులు వ్యవహరించిన తీరు పొతంగల్ చెక్ పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. మహారాష్ట్ర...

సేత్వార్ లో శిఖం భూమి ఖాస్రాలో పట్టా ఎలా అయింది

. . . 2016 వరకు సర్కారు భూమి . . . ప్రస్తుతం పట్టా భూమిగా వెంచర్ ఏర్పాట్లు నిజామాబాద్, బతుకమ్మ : ధరణి వచ్చిన తర్వాత లాభనష్టాల గురించి ఎంచితే అర్హులకు...

టీఎన్జీఓ కేంద్ర సంఘ నాయకులకు సన్మానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  అఖిలభారత ఉద్యోగ సమైక్య ఉపాధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.హుస్సేని...

జాతీయ స్థాయి ఉషూ క్రీడలకు  విద్యార్థుల ఎంపిక

బతుకమ్మ,ముప్కాల్ : ముప్కల్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉషు అసోసియేషన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో జడ్పీ యచ్ ముప్కల్ విద్యార్థులు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. 56 కిలోల విభాగంలో...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip