26 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దాడులు

మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దళిత నాయకుడిపై హత్యయత్నం చేయటం చాలా బాధాకరమని, దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మాలమహానాడు జాతీయ...

సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ,కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం పరిశీలించారు....

దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దాడులు

మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దళిత నాయకుడిపై హత్యయత్నం చేయటం చాలా బాధాకరమని, దళిత నాయకుల ఎదుగుదలను చూసి ఓర్వలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మాలమహానాడు జాతీయ...

నేటి నుండి హిందూ చైతన్య రథ యాత్ర

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో విభాగమైన ధర్మజాగరణ సమితి, తెలంగాణ విశ్వాహిందు పరిషత్ భీమ్ గల్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ చైతన్య రథ యాత్రను...

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి, జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి ఆయా గ్రామాలలో తొలి మహిళా ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు....

గడువులోగా ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి 

మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నిజామాబాద్ సిటీ బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ ప్రభుత్వపరంగా న్యాయం చేయడానికి నవంబర్ 9 నుండి ప్రారంభించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మున్సిపల్ కార్పొరేషన్...

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో ఎమ్మెల్యే తోట భేటి

జుక్కల్, బతుకమ్మ :  మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా మంగళవారం నాందేడ్ కు వచ్చిన నీటిపారుదల, ఆహారం,  పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ...

సర్కార్ అపార్ట్ మెంట్లకు సదర్ సాబ్

. రాజీవ్ గృహ కల్పలో గుండారాజ్యం . పోర్షన్ కు రూ.10వేల అడ్వాన్స్.. నెల అద్దె రూ.400 వసూలు . అద్దె ఇవ్వనన్నందుకు వ్యక్తిని కొట్టి చంపిన వైనం . పలు పోర్షన్ లలో పత్తాలాట.. అసాంఘిక...

మంత్రి రాజనర్సింహను కలిసిన ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు

సంగారెడ్డి, బతుకమ్మ: రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డిలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ఉమ్మడి వేదిక నాయకులు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పులగం మోహన్, చంద్రశేఖర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ...

ఉన్నత విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది

. కళాశాలల నిరవధిక బంద్ పాటిస్తాం . తెయూ వీసికి వినతిపత్రం అందజేసిన ప్రైవేట్ కళాశాల మేనేజ్ మెంట్ అసోసియేషన్ డిచ్ పల్లి, బతుకమ్మ: ఉన్నత విద్యను రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తాము ఎదుర్కొంటున్న...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip