25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

నిబంధనల ప్రకారం ఫైళ్ల నిర్వాహణ జరగాలి

ఆల్ఫోర్స్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్య అధికారి ఆకస్మిక తనిఖీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం ఫైళ్ళ నిర్వహణ, కళాశాల నిర్వహణ జరగాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి...

ఆర్ కే ఆర్ కేంద్రంగా కిరికిరి

. వివాదాస్పదమైన 235 గజాల ప్లాటు . రాజకీయరంగు పులుముకున్న లొల్లి . రాంకిషన్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఆర్ కే ఆర్ అపార్ట్...

యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన విపుల్ గౌడ్ ను జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్ అటెండర్ ఖాజా శుక్రవారం పార్టీ కార్యాలయంలో సన్మానించారు. షేక్ ఖాజా...

విద్యార్ధిని చితకబాదిన ఉపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి

పిడిఎస్యూ  జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ దుబ్బ హైస్కూల్లో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయురాలును సస్పెండ్ చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు...

మీ సేవలో 9 రకాల నూతన సర్వీసులు ప్రారంభం

త్వరలో మరికొన్నిసర్వీసులు నూతన సర్వీసులను వినియోగించుకోవాలి : ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి 6 రకాల సర్వీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి 2 రకాల సర్వీసులు,...

మానవత్వం చాటుకున్న పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ లో స్టఫ్ డ్యూటీలో భాగంగా పోలీసులు శుక్రవారం ఉదయం ఫ్లాట్ ఫాంను తనిఖీ చేసే క్రమంలో వారికి ఒక బ్యాగ్...

మల్లన్న గుట్టకు లొంగన్ గ్రామస్తుల పాదయాత్ర

జుక్కల్, బతుకమ్మ:  జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామస్తులు జహీరాబాద్ నియోజకవర్గంలోని మల్లన్న గుట్ట దర్శనానికి పాదయాత్రగా శుక్రవారం బయల్దేరారు. సుమారు 120 కిలో మీటర్ల పాదయాత్ర మూడు రోజులపాటు కొనసాగనుంది.

నాలుగు ఫోన్ ల రికవరీ

భిక్కనూర్, బతుకమ్మ: నాలుగు సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ తెలిపారు. సీ ఈ ఐ ఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్ లను రికవరీ చేసి...

డిస్కంల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం

నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ర్టాల్లో విద్యుత్ డిస్కమ్ ల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ ఉద్యోగులు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా...

బేషజాలకు పోవద్దు.. రైతాంగానికి నీళ్లివ్వండి

. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ ను కోరిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ: కాళేశ్వరం కృగిందని ఇంకెత కాలం బద్నాం చేస్తారని, బేషజాలకు పోకుండా రైతాంగానికి నీళ్లివ్వాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip