29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నాలుగు ఫోన్ ల రికవరీ

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూర్, బతుకమ్మ: నాలుగు సెల్ ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామని భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ తెలిపారు. సీ ఈ ఐ ఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు శుక్రవారం స్టేషన్ లో అందజేశారు. ఫోన్ లు రికవరీ చేసిన ఎస్సైకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్, సిబ్బంది పాల్గొన్నారు. 

More articles

Latest article