27.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

Telangana

కాకతీయ ఒలంపియాడ్ లో క్రీడోత్సవ్ పోటీలు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ సుభాష్ నగర్ స్కూల్ లో ప్రతిసంవత్సరం నిర్వహించే క్రీడోత్సవ్ పోటీలు అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర పాఠశాలల క్రీడా పోటీలలో కాకతీయ విద్యా సంస్థల...

బాల్య స్మృతులతో ఆనందభాష్పాల అపూర్వ కలయిక

లచ్చ పేటలో మొదటి ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం  బతుకమ్మ, మాచారెడ్డి: దాదాపు 22 ఏళ్ల తర్వాత కలయిక... చదువులమ్మ ఒడిలో కుదిరిన స్నేహ బంధపు మధుర జ్ఞాపకాలను నెమరేసుకుంటూ...

మాట మరచిన ముఖ్యమంత్రి

బతుకమ్మ భిక్కనూరు: మాట మరచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అత్తేలిశ్రీనివాస్ అన్నారు. మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశానుసారం రైతులకు రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పి...

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నీరడి నాగు కి రూ. 38,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్...

తప్పు చేయని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు?

. కేటీఆర్ కేసును ఎదుర్కోవాలి . బీఆర్ఎస్ భూస్థాపితమైంది . రాష్ర్టంలో ఇందిరమ్మ పాలన సాగుతోంది . విలేకరుల సమాశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బాన్సువాడ, బతుకమ్మ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హై...

ఇండస్ట్రీయల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ను ఇండస్ర్టీయల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలని, నగరం చుట్టూ 15 కిలో మీటర్ల లోపు వరకు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ను స్థాపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును...

పచ్చి పసుపు మార్కెట్ కు తేవొద్దు

నిజామాబాద్, బతుకమ్మ: పచ్చి పసుపును మార్కెట్ యార్డుకు తీసుకురావొద్దని, పూర్తిగా ఆరిన తరువాత తీసుకువస్తే రైతులు లాభాలు పొందొచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. పసుపు సాగు చేసిన రైతులకు...

అశోక్ లే లాండ్ వాహనం దహనం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ పోర్ట్ వాహనాన్ని దహనమైంది.  అర్సపల్లి ప్రాంతంలోని నిజాంకాలనీలో పార్క్ చేసి ఉన్న అశోక్ లే లాండ్ (ఏపీ 25...

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి

బాన్సువాడ, బతుకమ్మ  : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి...

బాన్సువాడలో ఎక్సైజ్‌ కార్యాలయం ప్రారంభం

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో రూ.40లక్షలతో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ సురేశ్ శెట్కర్‌, జుక్కల్ ఎమ్మెల్యే...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip