28.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటేనే తెలంగాణ కు న్యాయం

  . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ కు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగింది.ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా...

కాంగ్రెస్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పోర్స్ నరేంధర్ రెడ్డి

  నిజామాబాద్ , బతుకమ్మ : కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ డా. వి. నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది....

తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరు

అరవింద్ ఎడబాయే నీ బెంజ్ కారు ముచ్చట? . . . ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలి . . . బిజేపి పసుపు రైతులను మోసం చేయడం మానుకోవాలి . . ....

  ఎంపి అర్వింద్ కు ధన్యవాదాలు తెలిపిన పసుపు రైతు

 . . . . నగరంలోని ప్రధాన కుడళ్లలో వెలిసిన ప్లెక్సిలు  నిజామాబాద్, బతుకమ్మ: పసుపు బోర్డు చుట్టు జరిగిన ఇందూరు రాజకీయంకు అది ఎర్పాటుతో చెక్ పడిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు కోసం...

 ఇందూర్ కు పసుపు బోర్డు… ముగ్గుతో ధన్యవాదాలు తెలిపిన యువతి

 . . మోడి కి ఎక్స్ లో పోస్ట్ చేసిన ఎంపి అర్వింద్   నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అర్వింద్ కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలిసింది....

పసుపు బోర్డు సాధించడం పట్ల  ముగ్గుతో ధన్యవాదాలు తెలిపిన యువతి

. . . ప్రదాని మోడి కి ఎక్స్ లో పోస్ట్ చేసిన ఎంపి అర్వింద్   నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ కు పసుపు బోర్డును సాధించడం పట్ల ఎంపీ అర్వింద్ కు ఓ యువతి వినూత్నంగా...

మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు

పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ . . . పర్చువల్ గా కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన ఎంపి అర్వింద్ . . . నిజామాబాద్ లో పాల్గోన్న చైర్మెన్ ఎమ్మెల్యేలు రైతులు నిజామాబాద్...

దుబాయ్ బస్సు ప్రమాద క్షతగాత్రులను ఇండియాకు రప్పించే చర్యలు చెపట్టండి

. . . కేంద్ర విదేశాంగా మంత్రి జయశంకర్ కు లేఖ రాసీన ఎంపి అరవింధ్  నిజామాబాద్, బతుకమ్మ: దుబాయ్ లో రెండు రోజుల క్రితం జరిగిన బస్ ప్రమాధ భాధితులను ఇండియాకు రప్పించేల చర్యలు...

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి

హైదరాబాద్, బతుకమ్మ: రాష్ర్టంపై బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా...

అధికార పార్టీ వైపు అడుగులు

. కాంగ్రెస్ లో చేరేందుకు బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రయత్నాలు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేత . తప్పుడు సంకేతాలు వెళ్తాయి.. పార్టీలో చేర్చుకోవద్దన్న  ఆ ఎమ్మెల్యే . దందాలు కాపాడుకునేందుకు బీజేపీ నేత...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip