32.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

తెలంగాణకు రూ.176.5 కోట్లు

హైదరాబాద్, బతుకమ్మ: ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం కింద 2024-25 పథకం నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్ సాధించినందుకు జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా...

కన్నుమూసిన ఇస్మాయిలీ ముస్లిముల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్

న్యూఢిల్లీ, బతుకమ్మ: ఇస్మాయిలీ ముస్లిముల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ ఆగాఖాన్(88) కన్నుమూశారు. ఆగాఖాన్ డెవలప్ మెంట్ నెట్ వర్క్ ను స్థాపించిన ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఆస్పత్రులు, విద్య, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి...

ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్

న్యూ ఢిల్లీ, బతుకమ్మ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 11గంటల వరకు 19.95శాతం ఓట్లు పోలయ్యాయి. రాష్ర్టపతి ద్రౌపతి ముర్ము,...

ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో ప్రధాన మోడీ పుణ్యస్నానం

లక్నో, బతుకమ్మ: దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభ మేళాలలో పాల్గొన్నారు. వాయుమార్గం ద్వారా బుధవారం ఉదయం 10.30గంటలకు ప్రయాగ్ ఏరియాల్ ఘాట్ కు చేరుకున్న ఆయన,...

ఘనంగా రథసప్తమి వేడుకలు

హైదరాబాద్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాల్లో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలోని అరసవెల్లి సూర్యనారాయణ...

కుంభమేళా తొక్కిసలాటపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ, బతుకమ్మ :  ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది.  ఈఘటనకు సంబంధించి ఉత్తర్...

రైల్వే సూపర్ యాప్

. అన్ని సేవలు ఒకే చోట.. .  త్వరలో అందుబాటులోకి.. హైదరాబాద్, బతుకమ్మ :  రైళ్లకు సంబంధించి అన్ని సేవలు ఒకే చోట అందించే స్వరైల్ పేరిట  సూపర్ యాప్ ను ఇండియన్ రైల్వే తాజాగా...

బీసీ కుల గణనపై ప్రభుత్వానివి కాకి లెక్కలు

కరీంనగర్, బతుకమ్మ: బీసీ కుల గణనపై ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ లో ఉన్న జ్యోతి బాపూలే విగ్రహానికి కవిత సోమవారం నివాళులర్పించి...

రాష్ట్ర విభజన అంశాలపై కీలక సమావేశం

ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై డిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం సోమవారం జరిగింది. ఏపీ, తెలంగాణ సీఎస్ లు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇరు రాష్రాల...

పసుపు బోర్డుకు గుండు సున్నా

. . . అన్ని బోర్డులకు కేటాయింపులు . . . ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్, బతుకమ్మ :   పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వం ఒక్క...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip