30 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

వండిన అన్నంలో ఉప్పువేసే రకం బీజేపీ వాళ్లు

. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, వీధి నాటకాలు వేయడమే వారి పని.. . కేటీఆర్, హరీశ్ రావును కేసుల నుంచి కాపాడేందుకు బండి, కిషన్ రెడ్డి ప్లాన్ . గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ముస్లిములు బీసీల్లో ఉన్నారు ....

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 29లోగా ఏపీలోని ఐదుగురు, ...

కొన్నిగంటల్లో పీఎం కిసాన్ నిధుల విడుదల

బీహర్ లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్న మోదీ రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.22వేల కోట్లు వెబ్ న్యూస్,బతుకమ్మ :  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు సోమవారం విడుదల కానున్నాయి. బీహార్ లోని...

ఉత్సాహంగా ‘తనైరా’ శారీ రన్

. కళకళలాడిన పీపుల్స్ ప్లాజా . పాల్గొన్న 3120 మంది మహిళలు హైదరాబాద్, బతుకమ్మ:  హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఆదివారం నిర్వహించిన ‘తనైరా’ శారీ రన్ ఉత్సాహంగా సాగింది. టాటా సంస్థకు చెందిన...

కుంభమేళాలో క్రికెట్ మేనియా

వెబ్ న్యూస్, బతుకమ్మ : యూపీలోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో క్రికెట్ మేనియా నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. ఈమ్యాచ్ లో భారత జట్టు విజయం...

కనిపించని పట్టభద్రులు.. పసలేని ప్రసంగం

. గ్రాడ్యుయేట్ల సభ అండర్ గ్రాడ్యుయేట్లతో.. . పార్టీ కార్యకర్తలూ కరువే.. . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రచార కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ బోధన్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్...

కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యసాన్నాలు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెబ్, న్యూస్, బతుకమ్మ :  ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య పుణ్యసాన్నం ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు...

హిమాలయాలకు వెళ్తున్నావా పవన్.. మోదీ సరాదా సంభాషణ

వెబ్ న్యూస్, బతుకమ్మ : డిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఓ సన్నివేశం పలువురిని ఆకర్షించింది. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరాదా మాట్లాడుకున్నారు. ఏపీ...

డిల్లీ సీఎంగా రేఖగుప్తా ప్రమాణం

వెబ్ న్యూస్, బతుకమ్మ : డిల్లీ సీఎంగా రేఖగుప్తా గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా...

విషాద యాత్రగా మారిన విహార యాత్ర

వెబ్ న్యూస్, బతుకమ్మ:  స్నేహితులతో కలిసి వెళ్లిన విహార యాత్రలో విషాదం నెలకొంది. కర్ణాటకలో కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకి, ప్రవాహంలో ఓ యువతి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన యువతిని...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip