28.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

కాశ్మీర్ ను మరోసారి నాశనం చేయాలనుకున్నారు

శాంతి స్థాపనకు కేంద్ర ప్రభుత్వం కృషి ’మన్ కీ బాత్‘ లో ప్రధాని మోదీ డిల్లీ బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లో  పెరుగుతున్న పర్యాటకాన్ని చూసి శత్రువులు ఓర్వలేకపోయారని ప్రధాని నరేంద్ర  మోదీ అన్నారు....

తిరువనంతపురం ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు

తిరువనంతపురం, బతుకమ్మ : తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దుండగులు ఈమెయిల్ ద్వారా బెదరింపు సందేశం పంపారు. దీంతో బాంబు స్క్వాడ్ బందం తనిఖీలు చేపట్టింది.

ఛత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్.. 28 మంది మావోల హతం

వెబ్ న్యూస్, బతుకమ్మ:  ఛత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గడ్- తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవిప్రాంతంలో గత ఐదు రోజులుగా...

పాకిస్థానీయులను వెనక్కి పంపండి

సీఎంలకు ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు డిల్లీ, బతుకమ్మ :  పాకిస్థానీయులను వెనక్కి పంపించండని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.  పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర...

ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

బెంగళూరు, బతుకమ్మ :  ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్ యూ ఛాన్సలర్ గా,...

ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకుంటారు : ప్రధాని మోదీ  

వెబ్ న్యూస్, బతుకమ్మ :  పహాల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బీహర్ లోని పాట్నాలో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. ఉగ్రవాదులు అమాయకుల...

పహల్ గామ్ అమరులకు సంతాపం తెలిపిన సీడబ్ల్యూసీ

డిల్లీ, బతుకమ్మ : జమ్మూ కాశ్మీర్ లోని పహల్ గాంలో జరిగిన ఉగ్రదాడిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న...

పహల్గాం ఉగ్రదాడి.. ముగ్గురి ఊహచిత్రాలు విడుదల

వెబ్ న్యూస్, బతుకమ్మ:  జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఊహచిత్రాలను కేంద్రం విడుదల చేసింది. ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలను అధికారులు విడుదల చేశారు. మరోవైపు పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని...

యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల

డిల్లీ, బతుకమ్మ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ -2024 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.  ఈఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు...

ముంబయి సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్న మస్క్ తల్లి

ముంబయి, బతుకమ్మ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో కలిసి ముంబయిలోని సిద్ధి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip