25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పాకిస్థానీయులను వెనక్కి పంపండి

Must read

📰 Generate e-Paper Clip

సీఎంలకు ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

డిల్లీ, బతుకమ్మ :  పాకిస్థానీయులను వెనక్కి పంపించండని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.  పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.  ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేశారు. కాగా,  హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

More articles

Latest article