25.7 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు

శ్రీనగర్, బతుకమ్మ : భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శనివారం ఉదయం శ్రీనగర్ లో పాక్ దాడులకు దిగింది. దీంతో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. మధ్యాహ్నం మరోసారి భారీ పేలుళ్లు...

పాక్ కీలక స్థావరాలపై దాడులు చేశాం

విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు డిల్లీ, బతుకమ్మ :  పాక్ లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు,  కమాండ్ సెంటర్లే లక్ష్యంగా, పైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లతో కీలక స్థావరాలపై దాడులు చేశామని విదేశాంగ, రక్షణ...

పాక్ పై మళ్లీ వాటర్ అటాక్

సలాల్ డ్యాం ఐదు గేట్లు ఓపెన్ వెబ్ న్యూస్, బతుకమ్మ :  భారత్ – పాక్ ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. భారత్ సైనిక చర్యలే కాకుండా వాటర్ వార్, దౌత్య దాడికి దిగుతోంది....

పాక్ దాడుల్లో .. అధికారి సహా ఐదుగురు మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ: భారత్ – పాక్ ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈదాడుల్లో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్...

కాంగ్రెస్ నుంచి యలమంచిలి శ్రీనివాస రావు సస్పెన్షన్

ఎనుగు రవీందర్ రెడ్డి కి బిగ్ షాక్..   నిజామాబాద్, బతుకమ్మ:  కాంగ్రెస్ పార్టికి చెందిన సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీనివాస్ రావు ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కాంగ్రెస్ పార్టీ...

భారత్ పై దాడికి పాక్ యత్నం?

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆ దేశ ప్రధాని ప్రతి రక్తపు...

భీమ్ గల్ లో ‘సిందూర్’ విజయోత్సవ సంబరాలు

భీమ్ గల్, బతుకమ్మ : పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసేందుకు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను హర్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో భీమ్ గల్ లో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్బంగా...

కర్రెగుట్టల్లో 22 మంది మావోలు.. ములుగు జిల్లాలో ముగ్గురు పోలీసులు మృతి

ఖమ్మం, బతుకమ్మ: ఛత్తీస గఢ్ రాష్ట్రంలోని బీజాపుర్ జిల్లా ఊసూరు పరిధిలో ఉన్న కర్రెగుట్టల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా, 22...

దేశ సరిహద్దు దాటుతుండగా కాల్చివేత

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఓ వైపు భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా, మరోవైపు పాకిస్తానీయుడు సరిహద్దు దాటి భారత్ లోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్...

రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ప్రధాని మోదీ భేటీ

డిల్లీ, బతుకమ్మ : రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ’ఆపరేషన్ సిందూర్‘ తర్వాత తొలిసారి వీరు సమావేశం కావడంతో ఈభేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip