26.3 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

సరిహద్దుల్లో మూడు అంచెల రోబోటిక్ భద్రత..!

స్వాతంత్య్ర దినోత్సవం వేళ చొరబాట్లను నివారించేందుకు.. వెబ్ న్యూస్,బతుకమ్మ : స్వాతంత్య్ర దినోత్సవం వేళ చొరబాట్లను నివారించేందుకు సైన్యం సరిహద్దుల్లో అత్యాధునిక భద్రతా వ్యవస్థను మెహరించింది. మూడు అంచెల్లో పనిచేసే రోబోటిక్ గ్రిడ్ ను...

ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో 18 చోట్ల ఈడీ సోదాలు

రూ.110 కోట్లు ఫ్రీజ్ చేసిన అధికారులు హైదరాబాద్, బతుకమ్మ : ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ పరి మ్యాచ్ కేసులో హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఈడీ 17 చోట్ల సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా...

టీజీ, ఏపీ నుంచి ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్స్

వెబ్ న్యూస్, బతుకమ్మ : స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్...

పాక్ ముష్కరుల చొరబాటు యత్నం భగ్నం :  జవాన్ మృతి

వెబ్ న్యూస్,బతుకమ్మ :   జమ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ లో భారత్ సైన్యం పాక్ ముష్కరుల చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడి మృతి...

వ్యూహాత్మక సమాచారం పాక్ కు చేరవేత

డీఆర్డీవో కాంట్రాక్టు సిబ్బంది అరెస్టు వెబ్ న్యూస్, బతుకమ్మ : పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం గూఢచర్యం చేస్తున్నాడని ఆరోపణలపై  రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్...

పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శన

డిల్లీ, బతుకమ్మ : పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల వినూత్న ప్రదర్శన చేపట్టారు. మింతాదేవి బొమ్మతో కూడిన టీ షర్టులు ధరించి నిరసన తెలిపారు. ఇటీవల విడుదలైన బీహార్ ముసాయిదా ఓటరు జాబితాలో...

సీఎం గ్రీవెన్స్ సెల్ లో  పాము కలకలం

ఒడిశా లో ఘటన వెబ్ న్యూస్,బతుకమ్మ : ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నిర్వహించే గ్రీవెన్స్ సెల్ ప్రాంగణంలో సోమవారం పాము కలకలం రేపింది. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన హాల్లోకి పాము...

కమల్‌ హాసన్‌ తల నరికేస్తా

తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ బెదిరింపులు వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌కు తల నరికేస్తా అంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల కమల్‌ హాసన్ సనాతన ధర్మం...

 రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓట్ల చోరీపై  ర్యాలీ

పార్లమెంట్ టూ ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ తీసిన విపక్ష ఎంపీలు డిల్లీ, బతుకమ్మ :  విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. బీహార్ లో...

మెట్రో రైలులో ప్రయాణించిన మోదీ, సీఎం సిద్దరామయ్య

బెంగళూరు మెట్రో- ఫేజ్-3 ప్రాజెక్టుకు శంకుస్థాపన వెబ్ న్యూస్, బతుకమ్మ : కర్ణాటకలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. సుమారు రూ.7,160 కోట్ల విలువైన బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ను ప్రధాని ప్రారంభించారు....

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip