25.2 C
Hyderabad

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

National

ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రియుడి మృతదేహాన్ని ప్రియురాలు పెళ్లి చేసుకున్న ఉదంతం మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఝనాగంజ్ లో అలస్యంగా వెలుగు చూసింది. తమకుమార్తె ఇతర కులం వ్యక్తిని ప్రేమించిందని, ఈవిషయం బయటకు...

ముగిసిన అఖిలపక్ష నేతల సమావేశం

డిల్లీ, బతుకమ్మ :  డిల్లీలో ఆదివారం అఖిల పక్ష నేతల సమావేశం ముగిసింది. సోమవారం నుంచి  పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేఫథ్యంలో  కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాలు...

డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు

డిల్లీ, బతుకమ్మ : డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతకాల సమావేశాలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆధ్వర్యంలో అఖిల పక్ష భేటీ నిర్వహించనున్నారు....

అయ్యప్ప స్వాములకు శుభవార్త

వెబ్ న్యూస్, బతుకమ్మ :  విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త అందించింది. స్వాములు విమాన ప్రయాణ సమయంలో తమ పవిత్ర ఇరుమడిని (కొబ్బరి కాయతో సహా) ఇప్పుడు చేతి...

జనవరి 1 ఆయుధాలు విడిచి లొంగిపోతాం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మావోయిస్టులు సంచలన ప్రకటన  చేశారు. ఎంఎంసీ (మహారాష్ట్ర- మధ్యప్రదేశ్- ఛత్తీస్ గడ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. జనవరి 1న సాయుధ...

లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్న మోదీ

వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటకలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా శుక్రవారం ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠంలో నిర్వహించిన లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ...

డిసెంబర్ 4,5 తేదీల్లో భారత్ లో పుతిన్ పర్యటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : డిసెంబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు.  ఈమేరకు క్రెమ్లిన్ ప్రకటన విడుదల చేసింది. 2021 తర్వాత పుతిన్ భారత్ లో...

రెండు బస్సులు ఢీ : ఆరుగురు మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తమిళనాడులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెనకాశీ- మధురై రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మరో...

నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం

డిల్లీ, బతుకమ్మ :  సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన...

ఇందిరా గాంధీకి ఖర్గే, సోనియా నివాళులు

డిల్లీ, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. డిల్లీలోని ఇందిరా గాంధీ సమాధిని బుధవారం వారు సందర్శించి...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip